ఆడపిల్ల పుట్టిందని కన్నీరు పెట్టుకునే రోజులు పోయి వేడుక చేసుకునే రోజులు వస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఘటన జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం భీమారంలో చోటుచేసుకుంది. పల్లికొండ మహేశ్-అశ్విని దంపతులకు కుమార్తె జన్మించింది. తొలిసారి కుమార్తెను ఇంటికి తీసుకువచ్చే సమయంలో ...మహాలక్ష్మితో కోడలు ఇంటికి వచ్చిందని అత్తింటివారు ఇల్లంతా పూలతో అలంకరించి స్వాగతం పలికారు.
ఇదీ చదవండి: ప్రజలను మోసం చేసేందుకు కొత్త డ్రామా