ETV Bharat / state

'ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల పోషణ అభియాన్​'

జగిత్యాల జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు పోషణ అభియాన్​ కార్యక్రమం నిర్వహించారు.

author img

By

Published : Sep 28, 2019, 1:27 PM IST

'ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల పోషణ అభియాన్​'

జగిత్యాల జిల్లా మెట్​పల్లిలోని జిల్లా పరిషత్​ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు పోషణ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ రకాల వంటకాలను తయారు చేసి వాటిని ప్రత్యేక స్టాళ్లలో ఏర్పాటు చేశారు. విద్యార్థుల వంటకాలను ఉపాధ్యాయులు రుచి చూశారు. పాఠశాలలో మంచి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు విద్యార్థులను అభినందించారు.

'ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల పోషణ అభియాన్​'

ఇదీ చూడండి:చిన్ని ఏనుగు చింత వీడె- మిత్రులతో గెంతులేసె!

జగిత్యాల జిల్లా మెట్​పల్లిలోని జిల్లా పరిషత్​ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు పోషణ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ రకాల వంటకాలను తయారు చేసి వాటిని ప్రత్యేక స్టాళ్లలో ఏర్పాటు చేశారు. విద్యార్థుల వంటకాలను ఉపాధ్యాయులు రుచి చూశారు. పాఠశాలలో మంచి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు విద్యార్థులను అభినందించారు.

'ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల పోషణ అభియాన్​'

ఇదీ చూడండి:చిన్ని ఏనుగు చింత వీడె- మిత్రులతో గెంతులేసె!

Intro:TG_KRN_14_27_ AVAGAHANA_AVBBB_TS10037
రిపోర్టర్ సంజీవ్ కుమార్
సెంటర్ కోరుట్ల
జిల్లా జగిత్యాల
సెల్: 9394450190
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
యాంకర్: జగిత్యాల జిల్లా మెట్పల్లి ప్రాంతంలో గల నూతన ఉన్నత ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పోషణ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులు వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత పై అవగాహన కల్పించారు అనంతరం విద్యార్థులు వివిధ రకాల వంటకాలను తయారు చేసి ప్రత్యేక ప్రదేశంలో ఈ ప్రదర్శనను ఉపాధ్యాయుల తిలకించి వంటకాలను తిని రుచి చూశారు మంచి రుచికరమైన వంటకాలు చేసిన విద్యార్థులను ఉపాధ్యాయులు అభినందించారు


Body:avagahana


Conclusion:TG_KRN_14_27_ AVAGAHANA_AVBBB_TS10037
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.