ETV Bharat / state

అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి

హైదరాబాద్ పార్సీగుట్టలో అనుమానాస్పద మృతి ఘటన వెలుగుచూసింది. రెండు చేతులు కట్టేసి చెట్టుకు ఉరివేసుకొని వేలాడుతూ ఉండటమే దీనికి కారణం.

author img

By

Published : Feb 13, 2019, 1:41 PM IST

పార్సీ గుట్టలో యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి

అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి
హైదరాబాద్ గాంధీనగర్​లో పార్సీగుట్ట వద్ద సాయి కుమార్ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. చాచా నెహ్రూ నగర్​లో నివాసం ఉండే సాయికుమార్ వెల్డింగ్ పని చేస్తుంటాడు. తెల్లవారుజామున స్థానికులకు చెట్టుకు ఉరితో వేలాడుతూ కనిపించాడు. ఘటన స్థలాన్ని గాంధీ నగర్ పోలీసులు పరిశీలించారు. సాయి కుమార్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
undefined

అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి
హైదరాబాద్ గాంధీనగర్​లో పార్సీగుట్ట వద్ద సాయి కుమార్ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. చాచా నెహ్రూ నగర్​లో నివాసం ఉండే సాయికుమార్ వెల్డింగ్ పని చేస్తుంటాడు. తెల్లవారుజామున స్థానికులకు చెట్టుకు ఉరితో వేలాడుతూ కనిపించాడు. ఘటన స్థలాన్ని గాంధీ నగర్ పోలీసులు పరిశీలించారు. సాయి కుమార్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
undefined
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.