ETV Bharat / state

నగరంలో షియోమి కొత్త స్టూడియో ప్రారంభం - హైదరాబాద్​లో షియోమి కొత్త స్టూడియో ప్రారంభం

స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజ సంస్థ షియోమి తన సరికొత్త స్టూడియోను అదుబాటులోకి తెచ్చింది. అమీర్‌పేటలో ఏర్పాటు చేసిన ఎంఐ స్టూడియోను సినీ వర్దమాన కథానాయిక సాయి కామాక్షి ప్రారంభించారు. పలువురు మోడల్స్​తో కలిసి నూతన స్మార్ట్​ఫోన్​ను మార్కెట్​లోకి విడుదల చేశారు.

xiaomi-opens-new-studio-in-the-hyderabad-city
నగరంలో షియోమి కొత్త స్టూడియో ప్రారంభం
author img

By

Published : Feb 23, 2021, 7:31 PM IST

స్మార్ట్​ఫోన్​ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరికీ నిత్యావసర వస్తువుగా మారిపోయిందని వర్ధమాన సినీ కథానాయిక సాయి కామాక్షి అన్నారు. హైదరాబాద్​లోని అమీర్‌పేట్​లో దిగ్గజ స్మార్ట్​ఫోన్​ ​సంస్థ షియోమి ఏర్పాటు చేసిన ఎంఐ స్టూడియోను ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఎంఐ స్మార్ట్​ఫోన్​ను మార్కెట్​లోకి విడుదల చేశారు.

షియోమి స్టోర్‌లో ఎంఐ బ్రాండ్‌కు చెందిన స్మార్ట్‌ఫోన్లు, టీవీలతో పాటు ఇతర ఉపకరణాలు వినియోగదారులకు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.

స్మార్ట్​ఫోన్​ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరికీ నిత్యావసర వస్తువుగా మారిపోయిందని వర్ధమాన సినీ కథానాయిక సాయి కామాక్షి అన్నారు. హైదరాబాద్​లోని అమీర్‌పేట్​లో దిగ్గజ స్మార్ట్​ఫోన్​ ​సంస్థ షియోమి ఏర్పాటు చేసిన ఎంఐ స్టూడియోను ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఎంఐ స్మార్ట్​ఫోన్​ను మార్కెట్​లోకి విడుదల చేశారు.

షియోమి స్టోర్‌లో ఎంఐ బ్రాండ్‌కు చెందిన స్మార్ట్‌ఫోన్లు, టీవీలతో పాటు ఇతర ఉపకరణాలు వినియోగదారులకు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.

ఇదీ చదవండి: హైదరాబాద్​లో "మై సౌత్‌ దివా క్యాలెండర్‌" ఆవిష్కరణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.