ETV Bharat / state

కార్డియాలజీలో అత్యాధునిక వైద్యంపై వర్క్​షాప్​ - వైద్య విధానాలపై వర్క్ షాపును ప్రారంభించారు.

దేశంలో 28 శాతం మరణాలకు గుండె జబ్బులే కారణం కావటం ఆందోళన కలిగిస్తోందని యశోదా హాస్పిటల్ ఎండీ జీఎస్ రావు అన్నారు. ఈ సందర్భంగా యశోదా ఆసుపత్రుల ఆధ్వర్యంలో కార్డియాలజీలో అడ్వాన్స్​డ్ టెక్నాలజీలు, వైద్య విధానాలపై వర్క్ షాపును నిర్వహిస్తున్నారు.

కార్డియాలజీలో అత్యాధునిక వైద్యంపై వర్క్​షాప్​
author img

By

Published : Nov 23, 2019, 5:58 PM IST

హైదరాబాద్​లోని యశోదా ఆసుపత్రుల ఆధ్వర్యంలో కార్డియాలజీలో అడ్వాన్స్​డ్ టెక్నాలజీలు, వైద్య విధానాలపై వర్క్ షాపును ప్రారంభించారు. రెండురోజుల పాటు నిర్వహించనున్న ఈ అంతర్జాతీయ వైద్యుల కార్యశాలలో దేశ, విదేశీ వైద్యులు పాల్గొననున్నారు.

ఈ సదస్సుకు హాజరైన కార్డియాలజిస్టులకు ఉన్నత స్థాయి శిక్షణ ఇవ్వటమే కాక, కార్డియాలజీ విభాగంలో అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక వైద్య విజ్ఞానం, చికిత్సా విధానాలను ఈ వర్క్ షాపులో చర్చించనున్నారు.

కార్డియాలజీలో అత్యాధునిక వైద్యంపై వర్క్​షాప్​

ఇదీ చూడండి : వంతెన పై నుంచి కారుపై పడిన మరోకారు.. మహిళ మృతి

హైదరాబాద్​లోని యశోదా ఆసుపత్రుల ఆధ్వర్యంలో కార్డియాలజీలో అడ్వాన్స్​డ్ టెక్నాలజీలు, వైద్య విధానాలపై వర్క్ షాపును ప్రారంభించారు. రెండురోజుల పాటు నిర్వహించనున్న ఈ అంతర్జాతీయ వైద్యుల కార్యశాలలో దేశ, విదేశీ వైద్యులు పాల్గొననున్నారు.

ఈ సదస్సుకు హాజరైన కార్డియాలజిస్టులకు ఉన్నత స్థాయి శిక్షణ ఇవ్వటమే కాక, కార్డియాలజీ విభాగంలో అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక వైద్య విజ్ఞానం, చికిత్సా విధానాలను ఈ వర్క్ షాపులో చర్చించనున్నారు.

కార్డియాలజీలో అత్యాధునిక వైద్యంపై వర్క్​షాప్​

ఇదీ చూడండి : వంతెన పై నుంచి కారుపై పడిన మరోకారు.. మహిళ మృతి

sample description

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.