ETV Bharat / state

అగ్నిప్రమాద మృతుల కుటుంబాలకు రూ.50 లక్షలు చొప్పున పరిహారం - విజయవాడలోని కొవిడ్ కేర్​ సెంటర్​లో అగ్నిప్రమాదం వార్తలు

vja-cm-announces-rs50-lakh-exgratia-breaking
అగ్నిప్రమాద మృతుల కుటుంబాలకు రూ.50 లక్షలు చొప్పున పరిహారం
author img

By

Published : Aug 9, 2020, 9:47 AM IST

Updated : Aug 9, 2020, 10:36 AM IST

09:44 August 09

అగ్నిప్రమాద మృతుల కుటుంబాలకు రూ.50 లక్షలు చొప్పున పరిహారం

ఆంధ్రప్రదేశ్​ విజయవాడలోని కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న భవనంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్​ జగన్‌ ప్రగాఢ సంతాపం తెలిపారు. వారి కుటుంబాలకు అండగా ఉంటామని ప్రకటించారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.

క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సీఎం ఇదివరకే ఆదేశాలు ఇచ్చారు. ఓ ప్రైవేటు ఆస్పత్రి లీజుకు తీసుకున్న హోటల్లో కొవిడ్‌ పేషెంట్లను ఉంచగా, అందులో అగ్నిప్రమాదం సంభవించి 9 మంది మరణించిన ఘటనపై సీఎం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఇదీచూడండి: కీలక ప్రకటన: 101 రక్షణ పరికరాల దిగుమతులపై నిషేధం

09:44 August 09

అగ్నిప్రమాద మృతుల కుటుంబాలకు రూ.50 లక్షలు చొప్పున పరిహారం

ఆంధ్రప్రదేశ్​ విజయవాడలోని కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న భవనంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్​ జగన్‌ ప్రగాఢ సంతాపం తెలిపారు. వారి కుటుంబాలకు అండగా ఉంటామని ప్రకటించారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.

క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సీఎం ఇదివరకే ఆదేశాలు ఇచ్చారు. ఓ ప్రైవేటు ఆస్పత్రి లీజుకు తీసుకున్న హోటల్లో కొవిడ్‌ పేషెంట్లను ఉంచగా, అందులో అగ్నిప్రమాదం సంభవించి 9 మంది మరణించిన ఘటనపై సీఎం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఇదీచూడండి: కీలక ప్రకటన: 101 రక్షణ పరికరాల దిగుమతులపై నిషేధం

Last Updated : Aug 9, 2020, 10:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.