ETV Bharat / state

కమలం గూటికి వీరేందర్​ గౌడ్​.. - భాజపాలో చేరిన వీరేందర్​ గౌడ్​

మాజీ ఎంపీ దేవేందర్​ గౌడ్​ కుమారుడు వీరేందర్​ గౌడ్​ భాజపాలో చేరారు. దిల్లీలో  పార్టీ పెద్దలు, రాష్ట్ర భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్​ సమక్షంలో కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. ప్రాజెక్టుల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని లక్ష్మణ్‌ ఆరోపించారు.

భాజపాలో చేరిన వీరేందర్​ గౌడ్​
author img

By

Published : Oct 3, 2019, 5:44 PM IST

Updated : Oct 3, 2019, 7:06 PM IST

మాజీ ఎంపీ దేవేందర్​ గౌడ్​ కుమారుడు వీరేందర్​ గౌడ్​ భాజపాలో చేరారు. దిల్లీలో పార్టీ పెద్దలు, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్​ సమక్షంలో కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. ప్రాజెక్టుల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని లక్ష్మణ్ ఆరోపించారు. ప్రాజెక్టుల రీడిజైన్‌ పేరుతో ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. గోదావరి నీటిని శ్రీశైలానికి తరలించాల్సిన అవసరం ఏముంది ప్రశ్నించారు.

భాజపాలో చేరిన వీరేందర్​ గౌడ్​

ఇదీ చూడండి: ఆర్టీసీ నాయకులతో సోమేశ్​కుమార్ కమిటీ చర్చలు

మాజీ ఎంపీ దేవేందర్​ గౌడ్​ కుమారుడు వీరేందర్​ గౌడ్​ భాజపాలో చేరారు. దిల్లీలో పార్టీ పెద్దలు, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్​ సమక్షంలో కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. ప్రాజెక్టుల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని లక్ష్మణ్ ఆరోపించారు. ప్రాజెక్టుల రీడిజైన్‌ పేరుతో ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. గోదావరి నీటిని శ్రీశైలానికి తరలించాల్సిన అవసరం ఏముంది ప్రశ్నించారు.

భాజపాలో చేరిన వీరేందర్​ గౌడ్​

ఇదీ చూడండి: ఆర్టీసీ నాయకులతో సోమేశ్​కుమార్ కమిటీ చర్చలు

Last Updated : Oct 3, 2019, 7:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.