ETV Bharat / state

వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సరకుల పంపిణీ - వాసవి నగర్‌ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసరాలు పంపిణీ

లాక్‌డౌన్ నేపథ్యంలో కాలనీలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేదలకు వాసవినగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్వర్యంలో నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.

vasavi-nagar-welfare-association-distributed-food-to-poor-people-at-hyderabad-city
వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సరకుల పంపిణీ
author img

By

Published : Apr 19, 2020, 9:31 PM IST

సికింద్రాబాద్‌ వాసవి నగర్‌లో వాసవి వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాలనీలో ఉంటున్న పేద కుటుంబాలకు నిత్యావసరాలు అందజేశారు. దాదాపు 30 నిరుపేద కుటుంబాలను గుర్తించి... పది రోజులకు సరిపోయే సరుకులు పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరాన్ని పాటించాలని విజ్ఞప్తి చేశారు. లాక్‌డౌన్ ముగిసే వరకు పేద ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తానని అసోసియేషన్ అధ్యక్షుడు తెలిపారు.

ఇదీ చూడండి: మారుతున్న జీవనశైలితో సామాజిక చైతన్యం స్థిరపడేనా

సికింద్రాబాద్‌ వాసవి నగర్‌లో వాసవి వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాలనీలో ఉంటున్న పేద కుటుంబాలకు నిత్యావసరాలు అందజేశారు. దాదాపు 30 నిరుపేద కుటుంబాలను గుర్తించి... పది రోజులకు సరిపోయే సరుకులు పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరాన్ని పాటించాలని విజ్ఞప్తి చేశారు. లాక్‌డౌన్ ముగిసే వరకు పేద ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తానని అసోసియేషన్ అధ్యక్షుడు తెలిపారు.

ఇదీ చూడండి: మారుతున్న జీవనశైలితో సామాజిక చైతన్యం స్థిరపడేనా

?

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.