ETV Bharat / state

తలసేమియా వ్యాధి గ్రస్తుల కోసం రక్తదానం చేసిన కార్పొరేటర్​

తలసేమియా వ్యాధి గ్రస్తుల కోసం చాంద్రాయానగుట్టలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో ఉప్పుగూడ కార్పొరేటర్​ ఫహాద్​ బిన్​ అబ్దాద్​, ఎంఐఎమ్​ సీనియర్​ నేత సమద్​ బిన్ అబ్దాద్​ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్​ రక్తదానం చేశారు.

author img

By

Published : Oct 5, 2020, 7:43 AM IST

uppuguda corporator donated blood at nirkhi phool blood donation camp hyderabad
తలసేమియా వ్యాధి గ్రస్తుల కోసం రక్తదానం చేసిన కార్పొరేటర్​

పాతబస్తీ చాంద్రయానగుట్టలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో ఉప్పుగూడ కార్పొరేటర్ ఫహాద్ బిన్ అబ్దాద్ రక్త దానం చేశారు. తలసేమియా వ్యాధి గ్రస్తుల కోసం నర్కి ఫూల్ బాగ్ వెల్ఫేర్ సొసైటీ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఎంఐఎమ్ సీనియర్ నేత సమద్ బిన్ అబ్దాద్, స్థానిక కార్పొరేటర్​ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

యువకులతో కలిసి ఫహాద్ రక్తదానం చేశారు. వీరికి ముఖ్య అతిథులు ప్రశంసా పత్రాలు ఇచ్చి అభినందించారు.

పాతబస్తీ చాంద్రయానగుట్టలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో ఉప్పుగూడ కార్పొరేటర్ ఫహాద్ బిన్ అబ్దాద్ రక్త దానం చేశారు. తలసేమియా వ్యాధి గ్రస్తుల కోసం నర్కి ఫూల్ బాగ్ వెల్ఫేర్ సొసైటీ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఎంఐఎమ్ సీనియర్ నేత సమద్ బిన్ అబ్దాద్, స్థానిక కార్పొరేటర్​ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

యువకులతో కలిసి ఫహాద్ రక్తదానం చేశారు. వీరికి ముఖ్య అతిథులు ప్రశంసా పత్రాలు ఇచ్చి అభినందించారు.

ఇదీ చదవండి: ఎన్నాళ్లీ ప్రసవ వేదన.. పాలకులు పట్టించుకోరా..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.