పాతబస్తీ చాంద్రయానగుట్టలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో ఉప్పుగూడ కార్పొరేటర్ ఫహాద్ బిన్ అబ్దాద్ రక్త దానం చేశారు. తలసేమియా వ్యాధి గ్రస్తుల కోసం నర్కి ఫూల్ బాగ్ వెల్ఫేర్ సొసైటీ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఎంఐఎమ్ సీనియర్ నేత సమద్ బిన్ అబ్దాద్, స్థానిక కార్పొరేటర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
యువకులతో కలిసి ఫహాద్ రక్తదానం చేశారు. వీరికి ముఖ్య అతిథులు ప్రశంసా పత్రాలు ఇచ్చి అభినందించారు.
ఇదీ చదవండి: ఎన్నాళ్లీ ప్రసవ వేదన.. పాలకులు పట్టించుకోరా..?