ETV Bharat / state

వైన్స్​లో చోరీకి పాల్పడిన నిందితుల అరెస్ట్​ - latest news on two persons arrest of the accused in the wines

బోయగూడలోని ఓ వైన్స్​లో ఈనెల 1న చోరీకి పాల్పడిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.50 వేల నగదు, రూ.6 వేల రూపాయల విలువ చేసే మద్యం, ఓ ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు.

two persons arrest of the accused in the wines
వైన్స్​లో చోరీకి పాల్పడిన నిందితుల అరెస్ట్​
author img

By

Published : Apr 11, 2020, 5:48 AM IST

హైదరాబాద్ బోయగూడలోని వేంకటేశ్వర వైన్స్​లో చోరికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను మధ్యమండలం టాస్క్​ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.50 వేల నగదు, రూ.6 వేల రూపాయల విలువ చేసే మద్యం, ఓ ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ముషీరాబాద్​కు చెందిన ఇంద్ర, అబ్దుల్ గఫార్​గా పోలీసులు గుర్తించారు.

ఈనెల 1న వైన్స్​ పైకప్పు నుంచి లోపలికి ప్రవేశించి మద్యం బాటిళ్లు, రూ.50 వేల నగదు చోరీ చేసి తప్పించుకు తిరుగుతున్నారు. వైన్స్ యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకుని రిమాండ్​కు తరలించారు.

వైన్స్​లో చోరీకి పాల్పడిన నిందితుల అరెస్ట్​

ఇదీ చూడండి: ఊసరవెల్లిలా రంగులు మారుస్తున్న కరోనా!

హైదరాబాద్ బోయగూడలోని వేంకటేశ్వర వైన్స్​లో చోరికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను మధ్యమండలం టాస్క్​ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.50 వేల నగదు, రూ.6 వేల రూపాయల విలువ చేసే మద్యం, ఓ ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ముషీరాబాద్​కు చెందిన ఇంద్ర, అబ్దుల్ గఫార్​గా పోలీసులు గుర్తించారు.

ఈనెల 1న వైన్స్​ పైకప్పు నుంచి లోపలికి ప్రవేశించి మద్యం బాటిళ్లు, రూ.50 వేల నగదు చోరీ చేసి తప్పించుకు తిరుగుతున్నారు. వైన్స్ యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకుని రిమాండ్​కు తరలించారు.

వైన్స్​లో చోరీకి పాల్పడిన నిందితుల అరెస్ట్​

ఇదీ చూడండి: ఊసరవెల్లిలా రంగులు మారుస్తున్న కరోనా!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.