ETV Bharat / state

గాంధీ భవన్​లో కాంగ్రెస్​ శ్రేణుల సంబురాలు - కాంగ్రెస్​ సంబురాలు

పార్లమెంటు ఎన్నికల్లో విజయం సాధించడంపై హస్తం నేతలు హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్​ గాంధీ భవన్​లో ఆ పార్టీ శ్రేణులు సంబురాలు చేసుకున్నారు.

కాంగ్రెస్​ శ్రేణుల సంబురాలు
author img

By

Published : May 25, 2019, 3:06 PM IST

కాంగ్రెస్​ శ్రేణుల సంబురాలు

హైదరాబాద్​ గాంధీ భవన్‌లో కాంగ్రెస్ శ్రేణులు సంబురాలు చేసుకున్నారు. ఉత్తమ్​, కోమటిరెడ్డి, రేవంత్​రెడ్డి ఎంపీలుగా గెలుపొందడంపై ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు. కేక్​ కట్​ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో చేదు అనుభవం ఎదురైన తరువాత ఈ గెలుపు వారిలో నూతన ఉత్సాహాన్ని నింపింది. రాష్ట్రంలో హస్తం ఉనికి కాపాడుకోవడానికి సరైన సమయంలో ప్రజలు తీర్పు ఇచ్చారని ఆ పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చూడండి : నేడు గాంధీభవన్​లో కాంగ్రెస్ కీలక భేటీ

కాంగ్రెస్​ శ్రేణుల సంబురాలు

హైదరాబాద్​ గాంధీ భవన్‌లో కాంగ్రెస్ శ్రేణులు సంబురాలు చేసుకున్నారు. ఉత్తమ్​, కోమటిరెడ్డి, రేవంత్​రెడ్డి ఎంపీలుగా గెలుపొందడంపై ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు. కేక్​ కట్​ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో చేదు అనుభవం ఎదురైన తరువాత ఈ గెలుపు వారిలో నూతన ఉత్సాహాన్ని నింపింది. రాష్ట్రంలో హస్తం ఉనికి కాపాడుకోవడానికి సరైన సమయంలో ప్రజలు తీర్పు ఇచ్చారని ఆ పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చూడండి : నేడు గాంధీభవన్​లో కాంగ్రెస్ కీలక భేటీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.