ETV Bharat / state

రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్​ రెడ్డి

తెలంగాణ ప్రజలు దీపావళి పర్వదినాన్ని ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి కోరారు. రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియచేశారు.

author img

By

Published : Nov 13, 2020, 11:00 PM IST

రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్​ రెడ్డి
రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్​ రెడ్డి

తెలంగాణ ప్రజల జీవితాల్లో ఈ దీపావళి వెలుగులు నింపాలని టీపీసీసీ ఉత్తమ్‌ కుమార్​ రెడ్డి ఆకాంక్షించారు. దీపావళి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

టపాసులు కాల్చే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా పిల్లలు, మహిళలు మరింత జాగ్రత్తగా ఉండి సురక్షితంగా టపాసులు కాల్చాలని సూచించారు.

తెలంగాణ ప్రజల జీవితాల్లో ఈ దీపావళి వెలుగులు నింపాలని టీపీసీసీ ఉత్తమ్‌ కుమార్​ రెడ్డి ఆకాంక్షించారు. దీపావళి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

టపాసులు కాల్చే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా పిల్లలు, మహిళలు మరింత జాగ్రత్తగా ఉండి సురక్షితంగా టపాసులు కాల్చాలని సూచించారు.

ఇదీ చూడండి: జీహెచ్‌ఎంసీలో వార్డుల వారీగా తుది ఓటర్ల జాబితా ప్రకటన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.