తెలంగాణ ప్రజల జీవితాల్లో ఈ దీపావళి వెలుగులు నింపాలని టీపీసీసీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆకాంక్షించారు. దీపావళి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
టపాసులు కాల్చే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా పిల్లలు, మహిళలు మరింత జాగ్రత్తగా ఉండి సురక్షితంగా టపాసులు కాల్చాలని సూచించారు.
ఇదీ చూడండి: జీహెచ్ఎంసీలో వార్డుల వారీగా తుది ఓటర్ల జాబితా ప్రకటన