హైదరాబాద్లో రేపు ఉప్పల్ స్టేడియంలో భారత్-వెస్టిండీస్ మ్యాచ్ సందర్భంగా మెట్రో వేళలు పొడిగిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఉప్పల్ స్టేడియం నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు.
ఇదీ చూడండి : టీఆర్టీ పీఈటీ ఉద్యోగాలకు 364 మంది ఎంపిక