ETV Bharat / state

మంత్రి శ్రీనివాస్​గౌడ్​ను కలిసిన టీఎన్జీవో నేతలు - రవీంద్రభారతిలో మంత్రి శ్రీనివాస్​గౌడ్​తో టీఎన్జీవో నాయకుల భేటీ

రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్​గౌడ్​తో తెలంగాణ ఉద్యోగుల సంఘ నాయకులు.. హైదరాబాద్​ రవీంద్రభారతిలోని తన కార్యాలయంలో భేటీ అయ్యారు. నూతనంగా ఎన్నికైన టీఎన్​జీవో ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్​ను మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ అభినందించారు.

Tngos_Meet_Minister_Srinivas_Goud at hyderabad ravindra bharati
మంత్రి శ్రీనివాస్​గౌడ్​ను కలిసిన తెలంగాణ ఉద్యోగుల సంఘం నాయకులు
author img

By

Published : Sep 8, 2020, 9:50 PM IST

హైదరాబాద్​ రవీంద్రభారతిలోని రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యటక, సాంస్కృతి శాఖ మంత్రి శ్రీనివాస్​గౌడ్​ కార్యాలయంలో తెలంగాణ ఉద్యోగుల సంఘ(టీఎన్జీవో) సభ్యులు మంత్రితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన టీఎన్​జీవో ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్​ను మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ అభినందించారు.

భేటీలో తెలంగాణ గెజిటెడ్​ అధికారుల కేంద్ర సంఘం అధ్యక్షురాలు మమత, టీఎన్​జీవో అధ్యక్షులు మామిళ్ల రాజేందర్​, మాజీ అధ్యక్షులు కారం రవీందర్​రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్​ తదితరులు పాల్గొన్నారు.

హైదరాబాద్​ రవీంద్రభారతిలోని రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యటక, సాంస్కృతి శాఖ మంత్రి శ్రీనివాస్​గౌడ్​ కార్యాలయంలో తెలంగాణ ఉద్యోగుల సంఘ(టీఎన్జీవో) సభ్యులు మంత్రితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన టీఎన్​జీవో ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్​ను మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ అభినందించారు.

భేటీలో తెలంగాణ గెజిటెడ్​ అధికారుల కేంద్ర సంఘం అధ్యక్షురాలు మమత, టీఎన్​జీవో అధ్యక్షులు మామిళ్ల రాజేందర్​, మాజీ అధ్యక్షులు కారం రవీందర్​రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్​ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: పీవీకి భారతరత్న ఇవ్వాలని శాసనసభ ఏకగ్రీవ తీర్మానం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.