ETV Bharat / state

'ప్రభుత్వం ఆర్టీసీని ప్రైవేటుపరం చేస్తే ఊరుకోం'

రాష్ట్రంలో ఆర్టీసీ ప్రొడక్షన్​ యూనిట్లను బలోపేతం చేయాలని  ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ ఆందోళన బాట పట్టింది. కార్మికులపై అదనపు పనిభారం మోపుతున్నరని, వారికి చెల్లించాల్సిన ఇన్సెంటివ్స్​ను సకాలంలో చెల్లించాలంటూ ఆర్టీసీ కార్మికులు బస్​భవన్​వద్ద నిరసన చేపట్టారు.

author img

By

Published : Jun 22, 2019, 5:06 PM IST

కార్మికుల నిరసన

రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీని దశలవారీగా ప్రైవేట్​పరం చేయడానికి ప్రయత్నిస్తోందని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ ఆరోపించింది. ఆర్టీసీ ప్రొడక్షన్ యూనిట్లను పటిష్ఠం చేసి, మ్యాన్ అవర్​ రేట్​ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్ భవన్ ముందు ధర్నా నిర్వహించారు. కార్మికులపై అదనపు పనిభారం మోపడమే కాకుండా, వారికి చెల్లించాల్సిన ఇన్సెంటివ్స్​ను సకాలంలో ఇవ్వడం లేదంటూ యూనియన్ ప్రధాన కార్యదర్శి రాజ్​రెడ్డి ఆరోపించారు.

ఆర్టీసీ కార్మికుల నిరసన

ఇదీ చూడండి: ఈనెల 25న ఆర్టీసీ డిపోల ముందు నిరసన

రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీని దశలవారీగా ప్రైవేట్​పరం చేయడానికి ప్రయత్నిస్తోందని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ ఆరోపించింది. ఆర్టీసీ ప్రొడక్షన్ యూనిట్లను పటిష్ఠం చేసి, మ్యాన్ అవర్​ రేట్​ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్ భవన్ ముందు ధర్నా నిర్వహించారు. కార్మికులపై అదనపు పనిభారం మోపడమే కాకుండా, వారికి చెల్లించాల్సిన ఇన్సెంటివ్స్​ను సకాలంలో ఇవ్వడం లేదంటూ యూనియన్ ప్రధాన కార్యదర్శి రాజ్​రెడ్డి ఆరోపించారు.

ఆర్టీసీ కార్మికుల నిరసన

ఇదీ చూడండి: ఈనెల 25న ఆర్టీసీ డిపోల ముందు నిరసన

Intro:రాష్ట్రంలోని ఆర్టిసి ఇ ప్రొడక్షన్ యూనిట్ లోని బలోపేతం చేయాలని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ ఆందోళన బాట పట్టింది


Body:రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీని దశలవారీగా ప్రైవేటు పరం చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేపట్టింది ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ ఆరోపించింది ఆర్టీసీ ప్రొడక్షన్ యూనిట్లను పటిష్టం చేయాలని మ్యాన్ అవర్ రేట్ ను నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్ భవన్ ముందు కార్మికుల ధర్నా నిర్వహించారు ప్రభుత్వం ఆర్టీసీ పట్ల వివక్షత కనబరుస్తూ దశలవారీగా ఆర్టిసి కి చెందిన యూనిట్లను ప్రైవేట్ పరం చేయడం మూసి వేయడం లాంటి చర్యలకు శ్రీకారం చుట్టిందని యూనియన్ ప్రధాన కార్యదర్శి రాజ్ రెడ్డి ఆరోపించారు రాష్ట్రంలోని కరీంనగర్ వర్క్ షాప్ ఉప్పల్ లోని వర్క్ షాప్ బి బి యు మియాపూర్ ఆధ్వర్యంలో లో కొనసాగుతున్న పలు వర్క్ షాప్ లలో ఔట్ సోర్సింగ్ విధానాన్ని ప్రవేశపెట్టిందని ఆయన తెలిపారు దీని ఫలితంగా కార్మికుల మధ్య ప్రభుత్వమే ప్రమోషన్ల చిచ్చు పెడుతోందని ఆయన మండిపడ్డారు రు ప్రభుత్వం కార్మికుల పదోన్నతులు కల్పించాలని ఉత్పత్తి యూనిట్లను మరింత బలోపేతం చేయాలని ఆయన ప్రభుత్వానికి విన్నవించారు...


Conclusion:కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కార్మికులు ఆర్టీసీ బస్టాండ్ నందు ఆందోళన చేశారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.