ETV Bharat / state

భక్తులతో కళకళలాడిన ఆలయ ప్రాంగణాలు - nagulapanchami

నాగుల పంచమి పురస్కరించుకొని నాగ దేవత  దేవాలయాలు వైభవంగా ముస్తాబయ్యాయి. ప్రాంగణాలన్ని భక్తజనులతో కిటకిటలాడాయి.

భక్తులతో కళకళలాడిన ఆలయ ప్రాంగణాలు
author img

By

Published : Aug 5, 2019, 4:52 PM IST

సికింద్రాబాద్​లోని మానస దేవి నాగదేవత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు రావడం వల్ల ఆలయ ప్రాంగణాలు పండుగ శోభను సంతరించుకున్నాయి. నాగులపంచమి సందర్భంగా విద్యుత్ అలంకరణతో ప్రాంగణమంతా కళకళలాడిపోయింది. భక్తులు పాలతో నాగదేవతకు అభిషేకం చేశారు. మొక్కులు చెల్లించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల కోసం ఆలయ కమిటీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసింది.

భక్తులతో కళకళలాడిన ఆలయ ప్రాంగణాలు

ఇవీ చూడండి: రాష్ట్రంలోని జిల్లా కోర్టుల్లో.. కొలువుల జాతర

సికింద్రాబాద్​లోని మానస దేవి నాగదేవత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు రావడం వల్ల ఆలయ ప్రాంగణాలు పండుగ శోభను సంతరించుకున్నాయి. నాగులపంచమి సందర్భంగా విద్యుత్ అలంకరణతో ప్రాంగణమంతా కళకళలాడిపోయింది. భక్తులు పాలతో నాగదేవతకు అభిషేకం చేశారు. మొక్కులు చెల్లించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల కోసం ఆలయ కమిటీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసింది.

భక్తులతో కళకళలాడిన ఆలయ ప్రాంగణాలు

ఇవీ చూడండి: రాష్ట్రంలోని జిల్లా కోర్టుల్లో.. కొలువుల జాతర

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.