ETV Bharat / state

ఫిబ్రవరి రెండోవారం వరకు ఉష్ణోగ్రతలు ఇంతే...

శీతాకాలంలో ఉత్తర దిక్కు నుంచి కాకుండా ఆగ్నేయం వైపు నుంచి తేమగాలులు వీచడమే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవడానికి ప్రధాన కారణమని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. సాధారణం కన్నా రెండు నుంచి మూడు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారి రాజారావు తెలిపారు. ఫిబ్రవరి రెండోవారం వరకు ఉష్ణోగ్రతలు ఈ విధంగానే కొనసాగే అవకాశం ఉందంటున్న రాజారావుతో ఈటీవీ భారత్​ ప్రతినిధి ముఖాముఖి.

author img

By

Published : Jan 29, 2020, 6:34 PM IST

Updated : Jan 29, 2020, 8:15 PM IST

telangana weather latest news
telangana weather latest news

.

ఫిబ్రవరి రెండోవారం వరకు ఉష్ణోగ్రతలు ఇంతే...

.

ఫిబ్రవరి రెండోవారం వరకు ఉష్ణోగ్రతలు ఇంతే...
Last Updated : Jan 29, 2020, 8:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.