ETV Bharat / state

తెలంగాణలో యోగా యూనివర్సిటీ స్థాపనకు కృషిచేస్తా: హరీశ్​ రావు - yoga

మనిషికి పాజిటివ్​ యాటిట్యూడ్​ ఎంతో అవసరమని మాజీ మంత్రి హరీశ్​ రావు అన్నారు. రవీంద్రభారతిలో ఐ ఫోకస్​ ఆధ్వర్యంలో నిర్వహించిన మైత్రి వారధి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

తెలంగాణలో యోగా యూనివర్సిటీ స్థాపనకు కృషిచేస్తా: హరీశ్​ రావు
author img

By

Published : Aug 4, 2019, 4:04 PM IST

Updated : Aug 5, 2019, 1:26 AM IST

తెలంగాణలో యోగా విశ్వవిద్యాలయ స్థాపనకు తనవంతు కృషి చేస్తానని మాజీ మంత్రి హరీశ్ రావు హామీ ఇచ్చారు. హైదరాబాద్​ రవీంద్రభారతిలో ఐ ఫోకస్​ ఆధ్వర్యంలో నిర్వహించిన మైత్రి వారధి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. సంస్థ నిర్వాహకులను అభినందించారు. మానవ జీవితంలో సానుకూల దృక్పథం, యోగా కీలకమైనవని తెలిపారు. కార్యక్రమంలో దిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ​ప్రతినిధి సముద్రాల వేణుగోపాలాచారి, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, అకేళ్ల రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణలో యోగా యూనివర్సిటీ స్థాపనకు కృషిచేస్తా: హరీశ్​ రావు

ఇదీ చూడండి: 'ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు'

తెలంగాణలో యోగా విశ్వవిద్యాలయ స్థాపనకు తనవంతు కృషి చేస్తానని మాజీ మంత్రి హరీశ్ రావు హామీ ఇచ్చారు. హైదరాబాద్​ రవీంద్రభారతిలో ఐ ఫోకస్​ ఆధ్వర్యంలో నిర్వహించిన మైత్రి వారధి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. సంస్థ నిర్వాహకులను అభినందించారు. మానవ జీవితంలో సానుకూల దృక్పథం, యోగా కీలకమైనవని తెలిపారు. కార్యక్రమంలో దిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ​ప్రతినిధి సముద్రాల వేణుగోపాలాచారి, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, అకేళ్ల రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణలో యోగా యూనివర్సిటీ స్థాపనకు కృషిచేస్తా: హరీశ్​ రావు

ఇదీ చూడండి: 'ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు'

Last Updated : Aug 5, 2019, 1:26 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.