ETV Bharat / state

ప్రభుత్వం హామీ ఇచ్చింది.. విచారణ అవసరం లేదు: హైకోర్టు

author img

By

Published : Mar 15, 2021, 5:19 PM IST

Updated : Mar 15, 2021, 6:15 PM IST

telangana high court
telangana high court

17:16 March 15

మసీదుల కూల్చివేతపై విచారణ ముగించిన హైకోర్టు

సచివాలయంలో మసీదుల కూల్చివేతపై హైకోర్టు విచారణ ముగించింది. మసీదులు నిర్మిస్తామని హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వ వివరణను పరిగణనలోకి తీసుకున్న ఉన్నత న్యాయస్థానం... ప్రభుత్వం హామీ ఇచ్చినందున విచారణ అవసరం లేదని పేర్కొంది. కూల్చిన స్థానంలోనే నిర్మించాలన్న వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది.

17:16 March 15

మసీదుల కూల్చివేతపై విచారణ ముగించిన హైకోర్టు

సచివాలయంలో మసీదుల కూల్చివేతపై హైకోర్టు విచారణ ముగించింది. మసీదులు నిర్మిస్తామని హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వ వివరణను పరిగణనలోకి తీసుకున్న ఉన్నత న్యాయస్థానం... ప్రభుత్వం హామీ ఇచ్చినందున విచారణ అవసరం లేదని పేర్కొంది. కూల్చిన స్థానంలోనే నిర్మించాలన్న వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది.

Last Updated : Mar 15, 2021, 6:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.