ETV Bharat / state

బియ్యం రాయితీకి నిధులు విడుదల చేసిన ప్రభుత్వం

author img

By

Published : Nov 9, 2020, 1:36 PM IST

ప్రస్తుత ఆర్థిక సంవత్సం 2020-21 మూడు, నాలుగో త్రైమాసికానికి సంబంధించి బియ్యం రాయితీకి రూ.1,143.5 కోట్లను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు నిధులు విడుదల చేయాలని పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ పౌరసరఫరాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

telangana government releases rice subsidy funds
బియ్యం రాయితీకి రూ. 1,143.45 కోట్ల నిధులు విడుదల

బియ్యం రాయితీకి తెలంగాణ ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడు, నాలుగో త్రైమాసికానికి సంబంధించి రూ.1,143.45 కోట్లను విడుదల చేసింది. ప్రజాపంపిణీ వ్యవస్థ బియ్యం కొనుగోళ్లు, రాయితీ కోసం 2020-21 ఆర్థిక సంవత్సం బడ్జెట్​లో రూ.2,286.90 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది.

ఈ ఆర్థిక సంవత్సంలో ఇప్పటివరకు మొత్తం రూ.1,143.45 కోట్లు విడుదల చేయగా.. మిగిలిన సగం మొత్తాన్ని తెలంగాణ సర్కార్ ఇవాళ విడుదల చేసింది. ఈ మేరకు నిధుల విడుదలకు పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ పౌరసరఫరాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

బియ్యం రాయితీకి తెలంగాణ ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడు, నాలుగో త్రైమాసికానికి సంబంధించి రూ.1,143.45 కోట్లను విడుదల చేసింది. ప్రజాపంపిణీ వ్యవస్థ బియ్యం కొనుగోళ్లు, రాయితీ కోసం 2020-21 ఆర్థిక సంవత్సం బడ్జెట్​లో రూ.2,286.90 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది.

ఈ ఆర్థిక సంవత్సంలో ఇప్పటివరకు మొత్తం రూ.1,143.45 కోట్లు విడుదల చేయగా.. మిగిలిన సగం మొత్తాన్ని తెలంగాణ సర్కార్ ఇవాళ విడుదల చేసింది. ఈ మేరకు నిధుల విడుదలకు పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ పౌరసరఫరాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇదీ చదవండిః ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతం చేసి ప్లాట్లుగా మార్చేస్తున్నారు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.