ETV Bharat / state

మరో ఆరుగురు ఐఏఎస్​ అధికారులకు పోస్టింగ్​ - Telangana government Posting for six more IAS officers today news

ఇప్పటికే పెద్దఎత్తున ఐఏఎస్​ల బదిలీలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం..మరో ఆరుగురు ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్ ఇచ్చింది. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ అదనపు డైరెక్టర్ జనరల్​గా బెనహర్ మహేష్ దత్ ఎక్కాను, న్యూదిల్లీలో తెలంగాణ భవన్ ఓఎస్డీగా సయ్యద్ అలీ ముర్తజా రిజ్వి, మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా అహ్మద్ నదీం, ఎస్సీ కమిషన్ కార్యదర్శిగా జి.ఎస్. పండాదాస్, వ్యవసాయ శాఖ ఉప కార్యదర్శిగా శివలింగయ్య, పంచాయతీరాజ్ శాఖ ఉప కార్యదర్శిగా ఆయేషా మస్రత్ ఖనం, సహాయ పునరావాస కమిషనర్​గా నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్​కు అదనపు బాధ్యతలును అప్పగిస్తూ గెజిట్ జారీ చేసింది.

Telangana government Posting for six more IAS officers
Telangana government Posting for six more IAS officers
author img

By

Published : Feb 5, 2020, 2:34 PM IST

.

.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.