ETV Bharat / state

శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకున్న సీజే హిమా కోహ్లీ

author img

By

Published : Mar 12, 2021, 10:38 PM IST

శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు.

శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకున్న సీజే హిమా కోహ్లీ
శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకున్న సీజే హిమా కోహ్లీ

ఏపీ చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు.. జస్టిస్​కు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ ఆశీర్వచనలతో తీర్థ ప్రసాదాలను అందజేశారు.

ఏపీ చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు.. జస్టిస్​కు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ ఆశీర్వచనలతో తీర్థ ప్రసాదాలను అందజేశారు.

ఇదీ చదవండి: దేశభక్తిని పెంపొందించేలా అమృత్ మహోత్సవాలు: సీఎం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.