ETV Bharat / state

'పేద విద్యార్థులకు ఆపన్నహస్తం అందించాలి' - latest news of poor students

ప్రతిఒక్కరూ సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలని అవతార్ చారిటబుల్ ట్రస్ట్​ ఛైర్మన్ ప్రసాద్ గుప్తా కోరారు. పేద విద్యార్థులకు అండగా ఉండాలని సూచించారు. హైదరాబాద్​ బోరబండలోని తెలంగాణ రెసిడెన్షియల్​ బాలికల పాఠశాలలో దుప్పట్లు, పుస్తకాలను పంపిణీ చేశారు.

సేవా దృక్పథంతో పేద విద్యార్థులను ఆదుకోండి
author img

By

Published : Nov 17, 2019, 3:13 PM IST

హైదరాబాద్​ బోరబండలోని తెలంగాణ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో ప్రసాద్ గుప్తా ఆధ్వర్యంలో సుమారు 700 మందికి దుప్పట్లు పంపిణీ చేశారు. వారి చదువుకు కావలసిన సహకారాన్ని అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు ఎన్నో కార్యక్రమాలను చేస్తున్నామని అన్నారు. అందులో భాగంగా విద్యార్థులకు పుస్తకాలతోపాటు దుప్పట్లు పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు.

సేవా దృక్పథంతో పేద విద్యార్థులను ఆదుకోండి

ఇదీ చూడండి: "సమ్మె చట్ట విరుద్ధం.. విధుల్లో చేరినా కొనసాగింపు కష్టమే..."

హైదరాబాద్​ బోరబండలోని తెలంగాణ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో ప్రసాద్ గుప్తా ఆధ్వర్యంలో సుమారు 700 మందికి దుప్పట్లు పంపిణీ చేశారు. వారి చదువుకు కావలసిన సహకారాన్ని అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు ఎన్నో కార్యక్రమాలను చేస్తున్నామని అన్నారు. అందులో భాగంగా విద్యార్థులకు పుస్తకాలతోపాటు దుప్పట్లు పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు.

సేవా దృక్పథంతో పేద విద్యార్థులను ఆదుకోండి

ఇదీ చూడండి: "సమ్మె చట్ట విరుద్ధం.. విధుల్లో చేరినా కొనసాగింపు కష్టమే..."

Intro:Tg_hyd_55_16_bedshets_distubution_school_AB_TS10021

raghu_sanathnagar_9490402444

పేద విద్యార్థుల ప్రతి ఒక్కరు ఆదుకొని వాళ్ళని ప్రోత్సహించాల్సిన అవసరం అయినా ఉందని అవతార్ చారిటబుల్ చైర్మన్ ప్రసాద్ గుప్తా అన్నారు

శనివారం స్థానిక బోరబండ లోని తెలంగాణ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో అవతార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సుమారు 700 మంది విద్యార్థులకు దుప్పట్ల పంపిణీ చైర్మన్ ప్రసాద్ గుప్తా ఆధ్వర్యంలో పంపిణీ చేశారు

ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు చైర్మన్ దుప్పట్ల తో పాటు వారి చదువుకు కావలసిన సహకారాన్ని అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు
ఈ సందర్భంగా చైర్మన్ ప్రసాద్ గుప్తా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సేవా దృక్పథంతో పేద విద్యార్థులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు
తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు ఎన్నో కార్యక్రమాలను ఉచితంగా చేస్తున్నామని అందులో భాగంగా విద్యార్థులకు పుస్తకాలతోపాటు దుప్పట్ల పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు
కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ సుజాత అవతార్ చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్ అనురాధ ఇతర సిబ్బంది పాల్గొన్నారు

bite... అవతార్ చారిటబుల్ ట్రస్ట్ ప్రసాద్ గుప్తా


Body:........


Conclusion:.........
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.