ETV Bharat / state

వరుస చోరీలకు పాల్పడుతునన్న.. విద్యార్థి అరెస్టు - దొంగతనం

ఏటీఎం కేంద్రాల వద్ద  అమాయకులే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న ఓ ఇంజినీరింగ్‌ విద్యార్థిని మేడ్చల్​ జిల్లా ఘట్ కేసర్‌ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

student thief arrest in Hyderabad
వరుస దొంగతనాలకు పాల్పడుతున్న విద్యార్థి అరెస్టు
author img

By

Published : Jan 8, 2020, 10:27 AM IST

మేడ్చల్​ జిల్లా ఘట్​కేసర్​లో అమాయక ప్రజలను మోసం చేస్తూ ఏటీఎం కేంద్రాల వద్ద చోరీలకు పాల్పడుతున్న శివకుమార్​ అనే ఇంజినీరింగ్​ విద్యార్థిని పోలీసులు అరెస్టు చేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రకు చెందిన శివకుమార్‌ని ఇంజినీరింగ్‌ చదివేందుకు తన తల్లిదండ్రులు ఘట్‌కేసర్‌ మండలం అవుషాపూర్‌ గ్రామంలోని ఓ కళాశాలలో చేర్పించారు.

వరుస దొంగతనాలకు పాల్పడుతున్న విద్యార్థి అరెస్టు

ఉత్తమ విద్యార్థిగా ఉన్న అతను జల్సాలకు అలవాటు అయ్యి తల్లిదండ్రులు పంపే డబ్బు సరిపోక చోరీలకు పాల్పడుతున్నాడు. ఈనెల 3వ తేదీన నారపల్లి వద్ద ఉన్న ఎస్‌బీఐ ఏటీఎం వద్ద మల్లారెడ్డి అనే వ్యక్తికి డబ్బులు డ్రా చేసి ఇస్తానని చెప్పి రూ.4వేలతో పారిపోయాడు. మరో వ్యక్తినీ ఇలాగే మోసగించాడు.

బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఘట్‌కేసర్‌లోని యూనియన్‌ బ్యాంక్‌ ఏటీఎం వద్ద పోలీసులు శివకుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. అతని నుంచి 14వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.

ఇదీ చూడండి: పీసీసీ భేటీ... మున్సిపల్ ఎన్నికలపై చర్చ

మేడ్చల్​ జిల్లా ఘట్​కేసర్​లో అమాయక ప్రజలను మోసం చేస్తూ ఏటీఎం కేంద్రాల వద్ద చోరీలకు పాల్పడుతున్న శివకుమార్​ అనే ఇంజినీరింగ్​ విద్యార్థిని పోలీసులు అరెస్టు చేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రకు చెందిన శివకుమార్‌ని ఇంజినీరింగ్‌ చదివేందుకు తన తల్లిదండ్రులు ఘట్‌కేసర్‌ మండలం అవుషాపూర్‌ గ్రామంలోని ఓ కళాశాలలో చేర్పించారు.

వరుస దొంగతనాలకు పాల్పడుతున్న విద్యార్థి అరెస్టు

ఉత్తమ విద్యార్థిగా ఉన్న అతను జల్సాలకు అలవాటు అయ్యి తల్లిదండ్రులు పంపే డబ్బు సరిపోక చోరీలకు పాల్పడుతున్నాడు. ఈనెల 3వ తేదీన నారపల్లి వద్ద ఉన్న ఎస్‌బీఐ ఏటీఎం వద్ద మల్లారెడ్డి అనే వ్యక్తికి డబ్బులు డ్రా చేసి ఇస్తానని చెప్పి రూ.4వేలతో పారిపోయాడు. మరో వ్యక్తినీ ఇలాగే మోసగించాడు.

బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఘట్‌కేసర్‌లోని యూనియన్‌ బ్యాంక్‌ ఏటీఎం వద్ద పోలీసులు శివకుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. అతని నుంచి 14వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.

ఇదీ చూడండి: పీసీసీ భేటీ... మున్సిపల్ ఎన్నికలపై చర్చ

Intro:HYD_tg_16_18_Student_Arrest_aV_TS10026
కంట్రిబ్యూటర్‌: ఎఫ్‌.రామకృష్ణాచారి(ఉప్పల్‌)

( )ఏటీఎం కేంద్రాల వద్ద అమాయకులే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న ఓ
ఇంజనీరింగ్‌ విద్యార్థిని రాచకొండ పోలీసు కమిషనరేట్‌ ఘట్ కేసర్‌ పోలీసులు అరెస్టు
చేసి రిమాండ్‌కు తరలించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రకు చెందిన
శివకుమార్‌ ఇంజినీరింగ్‌ చదివేందుకు తల్లిదండ్రులు ఘట్‌కేసర్‌ మండలం అవుషాపూర్‌
గ్రామంలోని ఓ కళశాలలో చేర్పించారు. ఉత్తమ విద్యార్థిగా ఉన్న అతను జల్సాలకు
అలవాటు పడ్డాడు. నాలుగు సబ్జెక్టు ఫెయిల్‌ కావడంతో స్నేహితుల వద్ద
ఉంటున్నాడు.జల్సాలకు డబ్బు సరిపోక చోరీలకు దిగుతున్నాడు. ఈనెల 3వ తేదీన
నారపల్లి వద్ద ఉన్న ఎస్‌బీఐ ఏటీఎం వద్ద మల్లారెడ్డి కి డబ్బులు డ్రా చేసి ఇస్తానని చెప్పి
రూ.4వేలు తీసుకొని వెళ్లిపోయాడు. మరో వ్యక్తినీ ఇలాగే మోసగించాడు. బాధితులు
పోలీసులకు ఫిర్యాదు చేయగా ఘట్‌కేసర్‌లోని యూనియన్‌ బ్యాంక్‌ ఏటీఎం వద్ద
శివకుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. అతని నుంచి 14వేల రూపాయల
నగదు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు పంపారు.Body:Chary, uppalConclusion:9848599881
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.