.
'దోమల నివారణకు రానున్న రోజుల్లో డ్రోన్లతో రసాయనాల పిచికారీ'
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దోమల సమస్య ప్రజలను వేధిస్తోంది. మూసీ పరివాహక ప్రాంతాల్లో సమస్య మరింత తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో దోమల నివారణకు పకడ్బందీ చర్యలు చేపడుతున్నామని జీహెచ్ఎంసీ చీఫ్ ఎంటమాలజిస్టు రాంబాబు తెలిపారు. రానున్న రోజుల్లో 13 డ్రోన్లతో రసాయనాలు పిచికారీ చేస్తూ నియంత్రిస్తామంటున్న రాంబాబుతో మా ప్రతినిధి ముఖాముఖి..
జీహెచ్ఎంసీ చీఫ్ ఎంటమాలజిస్టు రాంబాబు ముఖాముఖి
.