ETV Bharat / state

వలస బాధితులకు ఆశ్రయంగా సికింద్రాబాద్​ రైల్వేస్టేషన్​ - లాక్​డౌన్​

లాక్​డౌన్​ నేపథ్యంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్​ నిరాశ్రయులకు ఆశ్రయంగా మారింది. వికలాంగులు వృద్ధులు పడుకోడానికి, తినడానికి అధికారులు రైల్వేస్టేషన్​ ఆవరణలో వెసులుబాటు కల్పించారు. ​

secunderabad-railway-station-which-has-become-a-refuge-for-the-homeless
వలస బాధితులకు ఆశ్రయంగా మారిన సికింద్రాబాద్​ రైల్వేస్టేషన్​
author img

By

Published : Apr 2, 2020, 8:37 AM IST

లాక్​డౌన్ సందర్భంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి నగరంలో చిక్కుకుపోయిన వలస బాధితులకు హైదారాబాద్​లోని​ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్​ ప్రాంతంలో అధికారులు ఆశ్రయం కల్పించారు. నిరాశ్రయులు, వృద్ధులు, వికలాంగులు రైల్వేస్టేషన్ ఆవరణలో రాత్రిళ్లు పడుకుంటూ.. అధికారుల ఆదేశాల మేరకు స్వీయ దూరం పాటిస్తున్నారు.

వలస బాధితులకు ఆశ్రయంగా మారిన సికింద్రాబాద్​ రైల్వేస్టేషన్​

ఇవీ చూడండి: షార్ట్‌సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం, తల్లీకుమార్తె సజీవదహనం

లాక్​డౌన్ సందర్భంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి నగరంలో చిక్కుకుపోయిన వలస బాధితులకు హైదారాబాద్​లోని​ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్​ ప్రాంతంలో అధికారులు ఆశ్రయం కల్పించారు. నిరాశ్రయులు, వృద్ధులు, వికలాంగులు రైల్వేస్టేషన్ ఆవరణలో రాత్రిళ్లు పడుకుంటూ.. అధికారుల ఆదేశాల మేరకు స్వీయ దూరం పాటిస్తున్నారు.

వలస బాధితులకు ఆశ్రయంగా మారిన సికింద్రాబాద్​ రైల్వేస్టేషన్​

ఇవీ చూడండి: షార్ట్‌సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం, తల్లీకుమార్తె సజీవదహనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.