ETV Bharat / state

తిరుమలలో 'సరిలేరు నీకెవ్వరు' టీమ్

author img

By

Published : Jan 17, 2020, 12:01 AM IST

శ్రీవారి దర్శనార్థం 'సరిలేరు నీకెవ్వరు' చిత్ర బృందం తిరుమలకు చేరుకుంది. హీరో మహేష్ బాబు దంపతులు, దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత దిల్ రాజు, విజయశాంతి తిరుమలకు వచ్చారు. వీరంతా శుక్రవారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గోనున్నారు.

Mahes
Mahes
తిరుమలలో 'సరిలేరు నీకెవ్వరు' టీమ్

తిరుమలలో 'సరిలేరు నీకెవ్వరు' టీమ్

ఇదీ చదవండి: శ్రీకాళహస్తిలో సోమస్కంధ మూర్తి, అమ్మవార్లకు కైలసగిరి ప్రదక్షిణ

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.