ఇదీ చదవండి: శ్రీకాళహస్తిలో సోమస్కంధ మూర్తి, అమ్మవార్లకు కైలసగిరి ప్రదక్షిణ
తిరుమలలో 'సరిలేరు నీకెవ్వరు' టీమ్
శ్రీవారి దర్శనార్థం 'సరిలేరు నీకెవ్వరు' చిత్ర బృందం తిరుమలకు చేరుకుంది. హీరో మహేష్ బాబు దంపతులు, దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత దిల్ రాజు, విజయశాంతి తిరుమలకు వచ్చారు. వీరంతా శుక్రవారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గోనున్నారు.
Mahes
sample description