ETV Bharat / state

సరస్వతీదేవిగా సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారు - మహంకాళి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు

శరన్నవరాత్రుల్లో భాగంగా సికింద్రాబాద్ మహంకాళి ఆలయంలో అమ్మవారు ఆదివారం సరస్వతి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సరస్వతీదేవిగా సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారు
author img

By

Published : Oct 6, 2019, 1:34 PM IST

సికింద్రాబాద్​ మహంకాళి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం సరస్వతీ దేవిగా అమ్మవారు భక్తులందరికీ దర్శనమిచ్చారు. ఉదయం నుంచే భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుని అమ్మవారి ఆశీస్సులు పొందుతున్నారు. నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని మహంకాళి ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. సరస్వతి దేవి చల్లని కరుణ తమపై ఉండాలని, విద్యాబుద్ధులు నెలకొనాలంటూ భక్తులు కోరుకున్నారు. అమ్మవారికి బంగారు కిరీటం, పట్టు చీరలు, వివిధ రకాల పండ్లు, పుష్పాలతో అలంకరణలో అమ్మవారు సుందరంగా కనిపించారు.

సరస్వతీదేవిగా సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారు

ఇదీ చదవండిః మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు

సికింద్రాబాద్​ మహంకాళి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం సరస్వతీ దేవిగా అమ్మవారు భక్తులందరికీ దర్శనమిచ్చారు. ఉదయం నుంచే భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుని అమ్మవారి ఆశీస్సులు పొందుతున్నారు. నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని మహంకాళి ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. సరస్వతి దేవి చల్లని కరుణ తమపై ఉండాలని, విద్యాబుద్ధులు నెలకొనాలంటూ భక్తులు కోరుకున్నారు. అమ్మవారికి బంగారు కిరీటం, పట్టు చీరలు, వివిధ రకాల పండ్లు, పుష్పాలతో అలంకరణలో అమ్మవారు సుందరంగా కనిపించారు.

సరస్వతీదేవిగా సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారు

ఇదీ చదవండిః మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు

Intro:సికింద్రాబాద్ యాంకర్ ..శరన్నవరాత్రుల్లో భాగంగా సికింద్రాబాద్ మహంకాళి ఆలయంలో అమ్మవారి పూజలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి..నవరాత్రి పూజలో భాగంగా ఈరోజు సరస్వతి దేవి గా అమ్మవారు భక్తులందరికీ దర్శనం ఇచ్చారు..ఉదయం నుండే పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి చేరుకుని అమ్మ వారి ఆశీస్సులు అందుకున్నారు..సాయంత్రం సమయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అభిషేకాలు అర్చనలు చేపట్టారు..శరన్నవరాత్రులు పురస్కరించుకొని సికింద్రాబాద్ మహంకాళి ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు..సరస్వతి దేవి చల్లని కరుణ తమపై ఉండాలని చదువులు చక్కగా రావాలని విద్యాబుద్ధులు నెలకొనాలని మాత రూపాన్ని చూస్తూ భక్తులు తరించి పోయారు..భక్తిశ్రద్దల లతో సరస్వతీదేవికి కి పూజలు పళ్లు ఫలాలను నైవేద్యాలను సమర్పించారు అమ్మవారికి బంగారు కిరీటం పట్టు చీరలు వివిధ రకాల పండ్లు పుష్పాలతో అలంకరణ చేపట్టినట్లు ఆలయ ప్రధానార్చకులు వెల్లడించారు దసరా శరన్నవరాత్రులు అమ్మవారిని పూజించి దర్శించిన చో సకల శుభ పరిణామాలు కలుగుతాయి అని తెలియజేసారుBody:VamshiConclusion:703240100
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.