ETV Bharat / state

పాత్రికేయుల విజ్ఞప్తిని పరిష్కరించండి... ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

author img

By

Published : Jul 4, 2020, 5:25 AM IST

కరోనా సమయంలో పాత్రికేయులకు ఆర్థిక సాయం అందించాలని ఇచ్చిన వినతిని పరిష్కరించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Resolve the appeal of journalists says Highcourt
పాత్రికేయుల విజ్ఞప్తిని పరిష్కరించండి... ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

కరోనా వేళ జర్నలిస్టులకు ఆర్థిక సాయం అందించాలని ఇచ్చిన వినతిని పరిష్కరించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్‌, మే నెలల్లో ఇచ్చిన వినతిపత్రాన్ని పట్టించుకోకపోవడంపై సత్యనారాయణ అనే పాత్రికేయుడు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. న్యాయవాదులకు రూ. 25 కోట్ల సాయం అందించినట్టే తమకు ఇవ్వాలని పాత్రికేయులు గతంలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. విచారణ చేపట్టిన ధర్మాసనం తగిన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

కరోనా వేళ జర్నలిస్టులకు ఆర్థిక సాయం అందించాలని ఇచ్చిన వినతిని పరిష్కరించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్‌, మే నెలల్లో ఇచ్చిన వినతిపత్రాన్ని పట్టించుకోకపోవడంపై సత్యనారాయణ అనే పాత్రికేయుడు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. న్యాయవాదులకు రూ. 25 కోట్ల సాయం అందించినట్టే తమకు ఇవ్వాలని పాత్రికేయులు గతంలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. విచారణ చేపట్టిన ధర్మాసనం తగిన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఇవీ చూడండి: రాష్ట్రంలో కరోనా ఉగ్రరూపం... 20వేలు దాటిన కేసుల సంఖ్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.