ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్లో 65 సంవత్సరాల చరిత్రలో మెుదటి సారి వేరుశనగ రికార్డు ధర పలికింది. క్వింటా ధర రూ.8,020 లకు వ్యాపారులు కొనుగోలు చేశారు. మార్కెట్లో మొదటిసారి అధిక ధర పలకడంతో మార్కెట్ ఛైర్మన్ ఉమామహేశ్వరమ్మ, కార్యదర్శి ఉమాపతి రెడ్డి, వైకాపా సీనియర్ నాయకులు జగన్మోహన్ రెడ్డి, బసిరెడ్డిలు.. రైతు సోముగోపాల్ను సన్మానించారు.
ఇదీ చదవండి: 'మూడు సార్లు సంప్రదించినా.. కేసీఆర్ స్పందించలేదు'