ETV Bharat / state

ఈ ప్లాంట్ దక్షిణ భారతదేశంలోనే ​మొదటిది: రాంకీ ఎండీ - రాంకీ ఎండీ గౌతమ్​ రెడ్డి వార్తలు హైదరాబాద్​

మంగళవారం ప్రారంభించిన చెత్త నుంచి విద్యుత్​ తయారీ చేసే ప్లాంట్​లో సుమారు 20 మెగా వాట్ల వరకు విద్యుత్​ తయారు చేస్తామని రాంకీ ఎండీ గౌతమ్​ రెడ్డి తెలిపారు. ఈ ప్లాంట్​ దక్షిణ భారతదేశంలోనే మొదటిదని ఆయన పేర్కొన్నారు. ఈ ప్లాంట్​ గురించి మరిన్ని విశేషాలు చెబుతున్న గౌతమ్​ రెడ్డితో ఈటీవీ భారత్​ ముఖాముఖి.

ఈ ప్లాంట్ దక్షిణ భారతదేశంలోనే ​మొదటిది: రాంకీ ఎండీ
ఈ ప్లాంట్ దక్షిణ భారతదేశంలోనే ​మొదటిది: రాంకీ ఎండీ
author img

By

Published : Nov 11, 2020, 5:05 AM IST

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చెత్త నుంచి విద్యుత్ తయారీ చేసే ప్లాంట్ మంగళవారం ప్రారంభించామని రాంకీ ఎండీ గౌతమ్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్​లో ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్​.. దక్షిణ భారతదేశంలోనే మొదటిదని వెల్లడించారు. ప్రతి రోజు 1200 టన్నుల చెత్త నుంచి సుమారు 20 మెగా వాట్ల వరకు విద్యుత్ తయారు చేస్తామని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మరో రెండు విద్యుత్ ప్లాంట్​లను ఏర్పాటు చేస్తామని చెబుతున్న రాంకీ ఎండీ గౌతమ్ రెడ్డితో మా ప్రతినిధి ముఖాముఖి.

ఈ ప్లాంట్ దక్షిణ భారతదేశంలోనే ​మొదటిది: రాంకీ ఎండీ

ఇదీ చదవండి: దేశంలోనే మోడల్​ ప్లాంట్​గా జవహర్​నగర్​ 'వేస్ట్​ టు ఎనర్జీ'

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చెత్త నుంచి విద్యుత్ తయారీ చేసే ప్లాంట్ మంగళవారం ప్రారంభించామని రాంకీ ఎండీ గౌతమ్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్​లో ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్​.. దక్షిణ భారతదేశంలోనే మొదటిదని వెల్లడించారు. ప్రతి రోజు 1200 టన్నుల చెత్త నుంచి సుమారు 20 మెగా వాట్ల వరకు విద్యుత్ తయారు చేస్తామని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మరో రెండు విద్యుత్ ప్లాంట్​లను ఏర్పాటు చేస్తామని చెబుతున్న రాంకీ ఎండీ గౌతమ్ రెడ్డితో మా ప్రతినిధి ముఖాముఖి.

ఈ ప్లాంట్ దక్షిణ భారతదేశంలోనే ​మొదటిది: రాంకీ ఎండీ

ఇదీ చదవండి: దేశంలోనే మోడల్​ ప్లాంట్​గా జవహర్​నగర్​ 'వేస్ట్​ టు ఎనర్జీ'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.