ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ హైదరాబాద్ పాతబస్తీలోని భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయన కుమార్తె సోనాల్ మోదీతో కలిసి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. ఆయన రాకతో ఆలయం వద్ద సౌత్ జోన్ పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
![Prahlad Modi visits Bhagyalakshmi temple in Hyderabad old city](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10615233_35_10615233_1613225239945.png)
ఇదీ చదవండి: 'పింఛను కోసం వెళ్తే మరణించావని చెప్పారు'