ETV Bharat / state

తుని మండలంలో డ్రోన్​ ద్వారా విద్యుత్ పునరుద్ధరణ

author img

By

Published : Oct 16, 2020, 3:17 PM IST

అల్పపీడనం కారణంగా ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా తుని మండలంలో విద్యుత్తు సరఫరా నిలిచిపోయిన గ్రామాలకు డ్రోన్ సహాయంతో విద్యుత్తు పునరుద్ధరణ పనులు చేపట్టారు. మండలంలోని ఎన్.ఎస్.వెంకట నగరం గ్రామానికి విద్యుత్తు సరఫరా ఆగిపోయింది. కొలిమేరు - ఎన్.ఎస్. వెంకట నగరం మధ్యలో తాండవ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. అధికారులు డ్రోన్​లో వైర్లను ఆ గట్టు నుంచి ఈ గట్టుకు తీసుకొచ్చి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.

తుని మండలంలో డ్రోన్​ ద్వారా విద్యుత్ పునరుద్ధరణ
తుని మండలంలో డ్రోన్​ ద్వారా విద్యుత్ పునరుద్ధరణ

.

తుని మండలంలో డ్రోన్​ ద్వారా విద్యుత్ పునరుద్ధరణ

.

తుని మండలంలో డ్రోన్​ ద్వారా విద్యుత్ పునరుద్ధరణ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.