ETV Bharat / state

భేష్​... ఓజస్​..!

అంకుర సంస్థలకు చేయూతనిస్తున్న తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు వైద్య రంగానికి కృషి చేస్తున్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలందరినీ ఒక్కచోట చేరుస్తోంది. ఓజస్​ మెడ్​టెక్​ బయోనెస్ట్​ కేంద్రంగా మెరుగైన అవకాశాలు  కల్పిస్తోంది.

author img

By

Published : Feb 28, 2019, 6:31 AM IST

Updated : Feb 28, 2019, 7:41 AM IST

వైద్య రంగంలో అంకురాలకు చేయూత

వైద్య రంగ పరికరాల ఉత్పత్తుల కోసం కృషి చేస్తున్న అంకుర సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.పారిశ్రామికవేత్తలను ఒక్కచోట చేర్చేందుకు రూపొందిన ఓజస్ మెడ్ టెక్ బయో నెస్ట్​ని ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్ ప్రారంభించారు. హైదరాబాద్ త్రిపుల్ ఐటీలో ఇంక్యుబేటర్ కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం, బీఐఆర్ ఏసీ సంస్థలు సంయుక్తంగా ఏర్పాటు చేశాయి.

మరో కలికితురాయి...

మందులు, వ్యాక్సిన్ల తయారీలో అగ్రస్థానంలో ఉన్న తెలంగాణకు ఓజస్ మెడ్ టెక్ బయో నెస్ట్ మరో కలికితురాయి వంటిదని జయేష్ రంజన్ పేర్కొన్నారు.ప్రారంభించిన రోజే దాదాపు ఎనిమిది అంకుర సంస్థలు బయోనెస్ట్​లో తమ ఉత్పత్తులు ప్రదర్శించి ఆకట్టుకున్నాయి.

ఇదీ చదవండి:ఆదిత్య కిరణం... ఆరోగ్యం పదిలం...

వైద్య రంగంలో అంకురాలకు చేయూత

వైద్య రంగ పరికరాల ఉత్పత్తుల కోసం కృషి చేస్తున్న అంకుర సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.పారిశ్రామికవేత్తలను ఒక్కచోట చేర్చేందుకు రూపొందిన ఓజస్ మెడ్ టెక్ బయో నెస్ట్​ని ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్ ప్రారంభించారు. హైదరాబాద్ త్రిపుల్ ఐటీలో ఇంక్యుబేటర్ కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం, బీఐఆర్ ఏసీ సంస్థలు సంయుక్తంగా ఏర్పాటు చేశాయి.

మరో కలికితురాయి...

మందులు, వ్యాక్సిన్ల తయారీలో అగ్రస్థానంలో ఉన్న తెలంగాణకు ఓజస్ మెడ్ టెక్ బయో నెస్ట్ మరో కలికితురాయి వంటిదని జయేష్ రంజన్ పేర్కొన్నారు.ప్రారంభించిన రోజే దాదాపు ఎనిమిది అంకుర సంస్థలు బయోనెస్ట్​లో తమ ఉత్పత్తులు ప్రదర్శించి ఆకట్టుకున్నాయి.

ఇదీ చదవండి:ఆదిత్య కిరణం... ఆరోగ్యం పదిలం...

రిపోర్టర్:పర్షరాములు ఫైల్ నేమ్:TG_SRD_74_27_HARISH REVIEW MEETING_SCRIPT_C4 సెంటర్:సిద్దిపేట జిల్లా సిద్దిపేట యాంకర్: పండించే పంటలలో మార్పు తెద్దాం.ప్రజలకు కల్తీ లేని ఆహారం పండిద్దాం.కూరగాయలు పండించే మహిళా రైతులకు ఆర్థిక భరోసా రైతులను సమూహంగా మార్చే ఎఫ్ పీఓలలో మార్పు రావాలి.దిగుబడి తక్కువ.. రాబడి ఎక్కువ ఉండే వ్యవసాయ ఉత్పత్తులపై ప్రత్యేక దృష్టి సారిద్దాం. రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు. వాయిస్ ఓవర్: ప్రజలకు కల్తీ లేని ఆహారం పండిద్దాం..! కూరగాయలు పండించే మహిళా రైతులకు ఆర్థిక భరోసానిద్దామని., దిగుబడి తక్కువగా.. రాబడి ఎక్కువగా ఉండే వ్యవసాయ ఉత్పత్తులపై ప్రత్యేక దృష్టి సారిద్దామని., రైతులను సమూహంగా మార్చే ఎఫ్ పీఓలలో మార్పు రావాలని రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు దిశా నిర్దేశం చేశారు. సిద్ధిపేట సుడా కార్యాలయంలో రాష్ట్ర మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అధ్యక్షతన వ్యవసాయ శాఖ అధికారులు, నాబార్డు అధికారులు, ఎన్జీఓస్, ఎఫ్ పీఓల రైతు నిర్మాత సంస్థల ప్రతినిధులతో ఆహార ఉత్పత్తుల పై ప్రధానంగా సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ ఇండియాకు చెందిన అధికారి లక్ష్మితో కలిసి ఎఫ్ పీఓ, మార్కెటింగ్ శాఖకు సంబంధించిన విషయాలపై చర్చించి విప్లవాత్మక మార్పులు చేర్పులు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం ద్వారా రావాల్సిన నిధులు, ఇతరత్రా ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా ఉండే అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ మేరకు నాబార్డు, పలు ఎఫ్ పీఓలు చేపడుతున్న విధి విధానాలను సమీక్షలో వివరించారు.
Last Updated : Feb 28, 2019, 7:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.