ETV Bharat / state

న్యాయస్థానాల్లో 450 ఉద్యోగాలు మంజూరు - new jobs in telangana courts

న్యాయస్థానాల్లో కేసుల విచారణలో తీవ్ర జాప్యాన్ని తగ్గించే చర్యల్లో భాగంగా.. రాష్ట్ర ప్రభుత్వం  కొత్త కొలువులు మంజూరు చేసింది. 450 పోస్టులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టులో 183 సూపర్ న్యూమరరీ పోస్టులు..  ప్రాసిక్యూషన్ విభాగంలో 267 పోస్టులు ఏర్పాటు చేసింది.

new jobs in telangana courts
న్యాయస్థానాల్లో 450 ఉద్యోగాలు మంజూరు
author img

By

Published : Dec 19, 2019, 7:28 PM IST

కోర్టుల్లో కేసుల పెండెన్సీ పెరగటంతో పాటు... పలు కేసులు వీగిపోవడానికి ప్రధాన సమస్యల్లో ఒకటైన ప్రాసిక్యూషన్ సిబ్బంది కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రాసిక్యూషన్ విభాగం, హైకోర్టులో కొత్త కొలువులు రానున్నాయి.

ఓఎస్​డీ పోస్టు

డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ పరిధిలో రాష్ట్రంలోని పలు న్యాయస్థానాల్లో పని చేసే విధంగా కొత్త పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. 450 పోస్టులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టులో 183 సూపర్ న్యూమరరీ పోస్టులు.. ప్రాసిక్యూషన్ విభాగంలో 267 పోస్టులు ఏర్పాటు చేసింది. అసిస్టెంట్ రిజిస్ట్రార్ హోదాలో ఓఎస్​డీ పోస్టును కొత్తగా మంజూరు చేసింది.

న్యాయస్థానాల్లో 450 ఉద్యోగాలు మంజూరు

ఇవీచూడండి: హైదరాబాద్​లో 'పౌర' సెగ: వామపక్ష నేతల అరెస్ట్

కోర్టుల్లో కేసుల పెండెన్సీ పెరగటంతో పాటు... పలు కేసులు వీగిపోవడానికి ప్రధాన సమస్యల్లో ఒకటైన ప్రాసిక్యూషన్ సిబ్బంది కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రాసిక్యూషన్ విభాగం, హైకోర్టులో కొత్త కొలువులు రానున్నాయి.

ఓఎస్​డీ పోస్టు

డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ పరిధిలో రాష్ట్రంలోని పలు న్యాయస్థానాల్లో పని చేసే విధంగా కొత్త పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. 450 పోస్టులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టులో 183 సూపర్ న్యూమరరీ పోస్టులు.. ప్రాసిక్యూషన్ విభాగంలో 267 పోస్టులు ఏర్పాటు చేసింది. అసిస్టెంట్ రిజిస్ట్రార్ హోదాలో ఓఎస్​డీ పోస్టును కొత్తగా మంజూరు చేసింది.

న్యాయస్థానాల్లో 450 ఉద్యోగాలు మంజూరు

ఇవీచూడండి: హైదరాబాద్​లో 'పౌర' సెగ: వామపక్ష నేతల అరెస్ట్

tg_hyd_60_19_NEW_JOBS_IN_COURTS_PKG_3064645 reporter: Nageshwara Chary note: హైకోర్టు, జిల్లా కోర్టులు, డీజీపీ కార్యాలయంతో పాటు... వాట్సప్ లోని జీవోలు వాడుకోగలరు. ( ) న్యాయస్థానాల్లో కేసుల విచారణలో తీవ్ర జాప్యాన్ని తగ్గించే చర్యల్లో భాగంగా... రాష్ట్ర ప్రభుత్వం కొత్త కొలువులు మంజూరు చేసింది. న్యాయ విచారణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు 450 పోస్టులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టులో 183 సూపర్ న్యూమరరీ పోస్టులు... ప్రాసిక్యూషన్ విభాగంలో 267 పోస్టులు ఏర్పాటు చేసింది. అసిస్టెంట్ రిజిస్ట్రార్ హోదాలో ఓఎస్ డీ పోస్టును కూడా కొత్తగా మంజూరు చేసింది. look వాయిస్ ఓవర్: రాష్ట్రంలో ప్రాసిక్యూషన్ విభాగం, హైకోర్టులో కొత్త కొలువులు రానున్నాయి. కోర్టుల్లో కేసుల పెండెన్సీ పెరగడంతో పాటు... పలు కేసులు వీగిపోవడానికి ప్రధాన సమస్యల్లో ఒకటైన ప్రాసిక్యూషన్ సిబ్బంది కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ పరిధిలో రాష్ట్రంలోని పలు న్యాయస్థానాల్లో పని చేసే విధంగా కొత్త పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. జిల్లా కోర్టుల్లో రెండు, డీజీపీ, ప్రాసిక్యూషన్ డైరెక్టర్ కార్యాలయంలో ఒకటి చొప్పున... నాలుగు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులను మంజూరు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 116 గ్రేడ్ వన్ అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులకు పచ్చజెండా ఊపింది. వీటిలో 79 అదనపు జిల్లా సెషన్స్ కోర్టుల కోసం కాగా.. మరో 37 పోస్టులు ఎస్పీ కార్యాలయాలు, పోలీస్ కమిషనరేట్లలో ఉన్నాయి. సహాయ సెషన్స్ కోర్టుల్లో 39 గ్రేడ్ టూ అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు.. ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టుల్లో 101 సహాయ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులను ఏర్పాటు చేసింది. డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ కార్యాలయంలో రెండు పరిపాలన అధికారి, రెండు సూపరిండెంట్లు, రెండు సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలను ప్రభుత్వం మంజూరు చేసింది. హైకోర్టులో ఒక జాయింట్ రిజిస్ట్రార్, మూడు డిప్యూటీ రిజిస్ట్రార్, పది అసిస్టెంట్ రిజిస్ట్రార్, 50 సెక్షన్ ఆఫీసర్, కోర్టు ఆఫీసర్, స్క్రూటినీ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులు.. 11 కోర్టు మాస్టర్, పర్సనల్ సెక్రటరీ ఉద్యోగాలు... 12 డిప్యూటీ సెక్షన్ ఆఫీసర్, మూడు ఎగ్జామినర్, 30 డ్రైవర్, 39 రికార్డు అసిస్టెంట్ ఉద్యోగాలు కొత్తగా వచ్చాయి. హైకోర్టు ఆధీనంలో పనిచేసేందుకు అసిస్టెంట్ రిజిస్ట్రార్ హోదాలో ఓఎస్ డీ పోస్టును కూడా ప్రభుత్వం మంజూరు చేసింది. end

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.