ETV Bharat / state

మటన్​ నిల్వచేసినందుకు దుకాణం సీజ్​ - పంజాగుట్ట తాజా వార్తలు

భాగ్యనగరంలో మాంసం దుకాణాలపై జీహెచ్​ఎంసీ అధికారులు దాడులు నిర్వహించారు. అందులో భాగంగా పంజాగుట్టలోని ఏ1 మటన్​ దుకాణాన్ని సీజ్​ చేశారు. చాలా రోజుల నుంచి ఫ్రిజ్​లో నిల్వచేసిన మటన్​ను గుర్తించారు.

Mutton raids store siege at panjagutta hyderabad
అక్కడ మటన్​ నిల్వచేసినందుకు దుకాణం సీజ్​ చేశారు
author img

By

Published : May 17, 2020, 12:01 AM IST

Updated : May 17, 2020, 1:40 PM IST

హైదరాబాద్ నగరంలో మాంసం దుకాణాలపై జీహెచ్ఎంసీ, పశుసంవర్ధక శాఖ అధికారులు తనిఖీలు చేశారు. లాక్​డౌన్ సమయంలో కల్తీ మాంసం ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారనే సమాచారంతో నిరంతరం అధికారులు దాడులు నిర్వహించారు. ఇవాళ నిర్వహించిన దాడుల్లో పంజాగుట్టలోని ఏ1 మటన్ దుకాణాన్ని సీజ్ చేశారు.

ఎక్కువ రోజుల మటన్​ను ఫ్రిజ్​లో స్టోర్ చేసి విక్రయిస్తున్నారని.. దుకాణంలో ఎక్కువ మంది పనిచేస్తున్నరని అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రూ.700కు కేజీ అమ్మాల్సి ఉంది. కానీ ఎక్కువ రేట్లకు విక్రయిస్తున్నారని పేర్కొన్నారు.

అక్కడ మటన్​ నిల్వచేసినందుకు దుకాణం సీజ్​ చేశారు

ఇదీ చూడండి : రాష్ట్రంలో 1500 దాటిన కరోనా పాజిటివ్ కేసులు

హైదరాబాద్ నగరంలో మాంసం దుకాణాలపై జీహెచ్ఎంసీ, పశుసంవర్ధక శాఖ అధికారులు తనిఖీలు చేశారు. లాక్​డౌన్ సమయంలో కల్తీ మాంసం ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారనే సమాచారంతో నిరంతరం అధికారులు దాడులు నిర్వహించారు. ఇవాళ నిర్వహించిన దాడుల్లో పంజాగుట్టలోని ఏ1 మటన్ దుకాణాన్ని సీజ్ చేశారు.

ఎక్కువ రోజుల మటన్​ను ఫ్రిజ్​లో స్టోర్ చేసి విక్రయిస్తున్నారని.. దుకాణంలో ఎక్కువ మంది పనిచేస్తున్నరని అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రూ.700కు కేజీ అమ్మాల్సి ఉంది. కానీ ఎక్కువ రేట్లకు విక్రయిస్తున్నారని పేర్కొన్నారు.

అక్కడ మటన్​ నిల్వచేసినందుకు దుకాణం సీజ్​ చేశారు

ఇదీ చూడండి : రాష్ట్రంలో 1500 దాటిన కరోనా పాజిటివ్ కేసులు

Last Updated : May 17, 2020, 1:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.