ETV Bharat / state

'ముఖేశ్​​గౌడ్​కు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు'

మాజీ మంత్రి, కాంగ్రెస్​ సీనియర్​ నేత ముఖేశ్​​గౌడ్​ భౌతిక కాయానికి అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని సీఎం కేసీఆర్​ ఆదేశించారు. అందుకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచించారు.

author img

By

Published : Jul 29, 2019, 7:40 PM IST

Updated : Jul 29, 2019, 7:57 PM IST

'ముఖేశ్​​గౌడ్​ పార్థివదేహానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు'

మాజీమంత్రి ముఖేశ్​​ గౌడ్​ పార్థివదేహానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్​ పేర్కొన్నారు. అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. ఆయన భౌతికకాయానికి మంగళవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఫిల్మ్​నగర్​లోని జేఆర్​సీ ఫంక్షన్​ హాల్​ సమీపంలో ఉన్న గౌడ శ్మశానవాటికలో రేపు ఉదయం 10.30 గంటలకు అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.

'ముఖేశ్​​గౌడ్​కు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు'

ఇదీ చూడండి: మాజీమంత్రి ముఖేశ్‌గౌడ్‌ కన్నుమూత

మాజీమంత్రి ముఖేశ్​​ గౌడ్​ పార్థివదేహానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్​ పేర్కొన్నారు. అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. ఆయన భౌతికకాయానికి మంగళవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఫిల్మ్​నగర్​లోని జేఆర్​సీ ఫంక్షన్​ హాల్​ సమీపంలో ఉన్న గౌడ శ్మశానవాటికలో రేపు ఉదయం 10.30 గంటలకు అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.

'ముఖేశ్​​గౌడ్​కు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు'

ఇదీ చూడండి: మాజీమంత్రి ముఖేశ్‌గౌడ్‌ కన్నుమూత

Last Updated : Jul 29, 2019, 7:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.