ETV Bharat / state

రాజ్యసభ జనరల్‌ పర్పస్‌ కమిటీలో సభ్యునిగా ఎంపీ కేకే

తెలంగాణ ఎంపీ కె. కేశవరావుకు రాజ్యసభ జనరల్ పర్పస్ కమిటీ సభ్యునిగా స్థానం లభించింది. రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు ఈ కమిటీకి ఎక్స్​అఫిషియో ఛైర్మన్​గా వ్యవహరిస్తారు.

author img

By

Published : Aug 28, 2020, 7:06 AM IST

mp kk selected as member of rajyasabha purpose committee
రాజ్యసభ జనరల్‌ పర్పస్‌ కమిటీలో సభ్యునిగా ఎంపీ కేకే

రాజ్యసభ జనరల్‌ పర్పస్‌ కమిటీ సభ్యుడిగా తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావుకు స్థానం లభించింది. ఇది సభావ్యవహారాలకు సంబంధించి సూచనలు, సలహాలు ఇస్తుంది. రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు ఈ కమిటీకి ఎక్స్‌అఫిషియో ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు.

రాజ్యసభ జనరల్‌ పర్పస్‌ కమిటీ సభ్యుడిగా తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావుకు స్థానం లభించింది. ఇది సభావ్యవహారాలకు సంబంధించి సూచనలు, సలహాలు ఇస్తుంది. రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు ఈ కమిటీకి ఎక్స్‌అఫిషియో ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు.

ఇదీ చూడండి: కర్ణాటకలో కరోనా కల్లోలం- ఒక్కరోజే 9 వేల కేసులు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.