ETV Bharat / state

పూలకుండీల్లో చెత్తను తొలగించిన ఎమ్మెల్యే - ఎమ్మెల్యే ముఠాగోపాల్​

పురపాలక శాఖ మంత్రి ఆదేశాలమేరకు ముషీరాబాద్​లో ఎమ్మెల్యే ముఠాగోపాల్​ తన నివాసంలోని పూలకుండీల్లోని చెత్తను తొలగించారు. అనంతరం ఇంటి పరిసరాల్లోని వ్యర్థాలను శుభ్రం చేశారు.

MLA Muta gopal suggestion to take mosquito prevention measures in Hyderabad
దోమలపై సమైక్యంగా పోరాడుదాం: ఎమ్మెల్యే
author img

By

Published : May 10, 2020, 3:28 PM IST

ప్రతి ఆదివారం పది గంటలకు పదినిమిషాల పాటు ఇళ్లలోనే ఉండి దోమల నివారణ కార్యక్రమాలు చేపట్టాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రజలకు తెలిపారు. మంత్రి ఆదేశాల మేరకు ముషీరాబాద్​ ఎమ్మెల్యే ముఠాగోపాల్​ తన నివాసంలోని పూలకుండీల్లోని చెత్తను తొలగించారు.

దోమల వ్యాప్తిని అరికట్టడం, మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు ఆయన అవగాహన కల్పించారు. ప్రజలందరూ కలిసి సమైక్యంగా దోమలపై పోరాటం చేయాలని సూచించారు.

ప్రతి ఆదివారం పది గంటలకు పదినిమిషాల పాటు ఇళ్లలోనే ఉండి దోమల నివారణ కార్యక్రమాలు చేపట్టాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రజలకు తెలిపారు. మంత్రి ఆదేశాల మేరకు ముషీరాబాద్​ ఎమ్మెల్యే ముఠాగోపాల్​ తన నివాసంలోని పూలకుండీల్లోని చెత్తను తొలగించారు.

దోమల వ్యాప్తిని అరికట్టడం, మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు ఆయన అవగాహన కల్పించారు. ప్రజలందరూ కలిసి సమైక్యంగా దోమలపై పోరాటం చేయాలని సూచించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.