ETV Bharat / state

'జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో 104 స్థానాల్లో విజయం ఖాయం'

author img

By

Published : Nov 20, 2020, 9:50 PM IST

గోషమహల్ నియోజకవర్గంలోని బేగంబజార్ డివిజన్ తెరాస అభ్యర్థి పూజావ్యాస్ బిలాల్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.

'జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో 104 స్థానాల్లో విజయం ఖాయం'
'జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో 104 స్థానాల్లో విజయం ఖాయం'

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెరాస 104 స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. గోషమహల్ నియోజకవర్గంలోని బేగంబజార్ డివిజన్ తెరాస అభ్యర్థి పూజావ్యాస్ బిలాల్ నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా బేగంబజార్​లోని జగన్నాథ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి... కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు.

ఈ ర్యాలీలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్య, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. పూజ వ్యాస్ చదువుకున్న యువతి అని... బేగంబజార్​ను మోడల్ మార్కెట్​గా తీర్చిదిద్దుతుందని... ఆమెను భారీ మెజారిటీతో గెలిపించాలని మంత్రి కోరారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెరాస 104 స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. గోషమహల్ నియోజకవర్గంలోని బేగంబజార్ డివిజన్ తెరాస అభ్యర్థి పూజావ్యాస్ బిలాల్ నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా బేగంబజార్​లోని జగన్నాథ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి... కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు.

ఈ ర్యాలీలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్య, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. పూజ వ్యాస్ చదువుకున్న యువతి అని... బేగంబజార్​ను మోడల్ మార్కెట్​గా తీర్చిదిద్దుతుందని... ఆమెను భారీ మెజారిటీతో గెలిపించాలని మంత్రి కోరారు.

ఇవీ చూడండి: తెరాస గ్రేటర్ అభ్యర్థులతో కేటీఆర్ సమావేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.