ETV Bharat / state

"విశ్వబ్రాహ్మణుల సమస్యల పరిష్కారానికి కృషి" - minister srinivasgoud, indrakaran reddy participated in viswabramhana mahasabha in hyderabad

విశ్వబ్రాహ్మణుల సమస్యలను సీఎం కేసీఆర్​ దృష్టికి తీసుకెళ్తామని మంత్రులు శ్రీనివాస్​ గౌడ్​, ఇంద్రకరణ్​ రెడ్డి హామీ ఇచ్చారు. హైదరాబాద్​ రవీంద్రభారతిలో విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం మహాసభలో వారు పాల్గొన్నారు.

విశ్వబ్రాహ్మణ మనుమాయ సంఘం మహాసభ
author img

By

Published : Nov 1, 2019, 11:41 PM IST

విశ్వబ్రాహ్మణ మనుమాయ సంఘం మహాసభ

హైదరాబాద్ రవీంద్రభారతిలో విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం మహాసభ నిర్వహించారు. ఈ మహాసభలో జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు ఆచారి తల్లోజుతోపాటు మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు అర్.కృష్ణయ్య, అసెంబ్లీ మాజీ స్పీకర్ మధుసూధనా చారి పాల్గొన్నారు. కర్రకోత యంత్రాలకు అనుమతి పత్రాలు అవసరం లేదంటూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను రాష్ట్రంలోనూ అమలయ్యేలా చూడాలని మంత్రులకు విశ్వబ్రాహ్మణ ప్రతినిధులు తెలిపారు. స్పందించిన శ్రీనివాస్ గౌడ్, ఇంద్రకరణ్ రెడ్డి సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.

ఇవీ చూడండి: 'చనిపోయిందనుకునే పాతి పెట్టాలనుకున్నాం'

విశ్వబ్రాహ్మణ మనుమాయ సంఘం మహాసభ

హైదరాబాద్ రవీంద్రభారతిలో విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం మహాసభ నిర్వహించారు. ఈ మహాసభలో జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు ఆచారి తల్లోజుతోపాటు మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు అర్.కృష్ణయ్య, అసెంబ్లీ మాజీ స్పీకర్ మధుసూధనా చారి పాల్గొన్నారు. కర్రకోత యంత్రాలకు అనుమతి పత్రాలు అవసరం లేదంటూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను రాష్ట్రంలోనూ అమలయ్యేలా చూడాలని మంత్రులకు విశ్వబ్రాహ్మణ ప్రతినిధులు తెలిపారు. స్పందించిన శ్రీనివాస్ గౌడ్, ఇంద్రకరణ్ రెడ్డి సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.

ఇవీ చూడండి: 'చనిపోయిందనుకునే పాతి పెట్టాలనుకున్నాం'

TG_Hyd_67_01_Ministers On Viswa Bramanas_Av_TS10005 Note: Feed Etv Bharat Contributor: Bhushanam ( ) తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం హైదరాబాద్ రవీంద్రభారతిలో తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ మనుమాయ సంఘం మహాసభ నిర్వహించింది. ఈ మహాసభ లో జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు ఆచారి తల్లోజు తో పాటు అటవీశాఖ, పర్యాటక శాఖ మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, బీసీ సంక్షేమ సంఘము జాతీయ అధ్యక్షుడు అర్. కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. కర్రకోత యంత్రాలకు అనుమతి పత్రాలు అవసరం లేదంటూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని... రాష్ట్ర విశ్వబ్రాహ్మణ మనుమాయ సంఘం మంత్రులు దృష్టి కి తీసుకెళ్లారు. ఫలితంగా రాష్ట్రంలో కమ్మర, వడ్రంగుల జీవనోపాధి కష్టతరమవుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కర్రకోత మిషన్లకు లైసెన్స్ విధానాన్ని. రద్దు చేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి కి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు. విజువల్స్....
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.