ETV Bharat / state

రవాణా శాఖ అధికారులతో సమీక్షించిన మంత్రి పువ్వాడ

author img

By

Published : Dec 28, 2020, 2:54 PM IST

ఖైరతాబాద్‌లోని రవాణా శాఖ సమావేశ మందిరంలో ఆర్టీసీ, రవాణా శాఖ అధికారులతో మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ సంస్థాగత విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

Minister Puvada reviewed with Transport Department officials
రవాణా శాఖ అధికారులతో సమీక్షించిన మంత్రి పువ్వాడ

రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. తిరిగి అధికారిక కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ ఖైరతాబాద్‌లోని రవాణా శాఖ సమావేశ మందిరంలో ఆర్టీసీ, రవాణా శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఆర్టీసీ సంస్థాగత విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. తిరిగి అధికారిక కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ ఖైరతాబాద్‌లోని రవాణా శాఖ సమావేశ మందిరంలో ఆర్టీసీ, రవాణా శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఆర్టీసీ సంస్థాగత విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఇదీ చూడండి: ఇయర్ రిపోర్ట్: నేరాలు తగ్గాయ్.. శిక్షలు పెరిగాయ్: మహేశ్ భగవత్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.