ETV Bharat / state

వాజ్​పేయీ సేవలు మరువలేనివి: కిషన్​ రెడ్డి

author img

By

Published : Dec 25, 2020, 3:57 PM IST

మాజీ ప్రధాని అటల్​ బిహారీ​ వాజ్​పేయీ సేవలు మరువలేనివని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్​ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్​లోని ఆర్యవైశ్య భవన్​లో వాజ్​పేయీ 96వ జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.

Minister of State for Home Affairs kishan reddy inaugurated blood donation camp
వాజ్​పేయీ సేవలు మరువలేనివి: కిషన్​ రెడ్డి

సికింద్రాబాద్​లోని ఆర్యవైశ్య భవన్​లో వాజ్​పేయీ 96వ జయంతిని పురస్కరించుకుని రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్​ రెడ్డి ప్రారంభించారు. మాజీ ప్రధాని అటల్​ బిహారీ​ వాజ్​పేయీ సేవలు మరువలేనివని అన్నారు.

దాదాపు 100 మందికి పైగా రక్తదానం చేయడం గొప్ప విషయమన్నారు. అనంతరం రైతుల కోసం ఏర్పాటు చేసిన కిసాన్ సమ్మాన్ నిధి వర్చువల్ సమావేశాన్ని ఆన్​లైన్​లో వీక్షించారు. ఆ తర్వాత వెంగళ్​ రావు నగర్ డివిజన్​లోని మహిళా శిశు సంక్షేమ కార్యాలయంలో నిర్వహించిన వాజ్​పేయీ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు.

వాజ్​పేయీ సేవలు మరువలేనివి: కిషన్​ రెడ్డి

ఇదీ చదవండి: నూతన సంవత్సర వేడుకలకు అనుమతి లేదు: సజ్జనార్​

సికింద్రాబాద్​లోని ఆర్యవైశ్య భవన్​లో వాజ్​పేయీ 96వ జయంతిని పురస్కరించుకుని రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్​ రెడ్డి ప్రారంభించారు. మాజీ ప్రధాని అటల్​ బిహారీ​ వాజ్​పేయీ సేవలు మరువలేనివని అన్నారు.

దాదాపు 100 మందికి పైగా రక్తదానం చేయడం గొప్ప విషయమన్నారు. అనంతరం రైతుల కోసం ఏర్పాటు చేసిన కిసాన్ సమ్మాన్ నిధి వర్చువల్ సమావేశాన్ని ఆన్​లైన్​లో వీక్షించారు. ఆ తర్వాత వెంగళ్​ రావు నగర్ డివిజన్​లోని మహిళా శిశు సంక్షేమ కార్యాలయంలో నిర్వహించిన వాజ్​పేయీ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు.

వాజ్​పేయీ సేవలు మరువలేనివి: కిషన్​ రెడ్డి

ఇదీ చదవండి: నూతన సంవత్సర వేడుకలకు అనుమతి లేదు: సజ్జనార్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.