ETV Bharat / state

'చదువులోనే కాదు ఆటల్లోనూ రాణించాలి' - minister malla reddy ingrates Hand Ball Championship in Hyderabad

విద్యార్థులు చదువులోనే కాదు క్రీడా రంగంలోనూ రాణించాలని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. సికింద్రాబాద్ బోయిన్​పల్లిలోని సి.ఎం.ఆర్.పాఠశాలలో హ్యాండ్ బాల్ ఛాంపియన్​షిప్​ను ప్రారంభించారు.

minister malla reddy ingrates Hand Ball Championship  in Hyderabad
'చదువులోనే కాదు ఆటల్లోనూ రాణించాలి'
author img

By

Published : Dec 21, 2019, 7:53 PM IST

65వ ఎస్​జీఎస్​టీఎస్ హ్యాండ్ బాల్ పోటీలను కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. కాగడాను వెలిగించి పోటీలను ఆరంభించారు. క్రీడల్లో పిల్లలకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు చదువులోనే కాదు క్రీడా రంగంలోనూ రాణించాలన్నారు.

14 ఏళ్లలోపు విద్యార్థులకు అవకాశం

సికింద్రాబాద్ బోయిన్​పల్లోలని సీఎంఆర్ పాఠశాలలో జరుగుతున్న ఈ క్రీడల్లో 14 సంవత్సరాల వయస్సు గల విద్యార్థులు పాల్గోనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

'చదువులోనే కాదు ఆటల్లోనూ రాణించాలి'
ఇవీ చూడండి: చలి నుంచి మూగజీవాలకు సంరక్షణ

65వ ఎస్​జీఎస్​టీఎస్ హ్యాండ్ బాల్ పోటీలను కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. కాగడాను వెలిగించి పోటీలను ఆరంభించారు. క్రీడల్లో పిల్లలకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు చదువులోనే కాదు క్రీడా రంగంలోనూ రాణించాలన్నారు.

14 ఏళ్లలోపు విద్యార్థులకు అవకాశం

సికింద్రాబాద్ బోయిన్​పల్లోలని సీఎంఆర్ పాఠశాలలో జరుగుతున్న ఈ క్రీడల్లో 14 సంవత్సరాల వయస్సు గల విద్యార్థులు పాల్గోనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

'చదువులోనే కాదు ఆటల్లోనూ రాణించాలి'
ఇవీ చూడండి: చలి నుంచి మూగజీవాలకు సంరక్షణ
Intro:సికింద్రాబాద్ యాంకర్..విద్యార్థులు కేవలం చదువులోనే కాకుండా క్రీడా రంగంలో రాణించాలని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు..సికింద్రాబాద్ బోయిన్పల్లి లోని సి.ఎం.ఆర్. పాఠశాలలో ఆయన హ్యాండ్ బాల్ చాంపియన్షిప్ పోటీలను ప్రారంభించారు..65వ ఎస్ జి ఎస్ టి ఎస్ హ్యాండ్ బాల్ పోటీలను ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు.కాగడాను వెలిగించి పోటీలను ప్రారంభించారు ..ఈ పోటీలో 14 సంవత్సరాల వయస్సు గల విద్యార్థిని విద్యార్థులు పాల్గొననున్నట్లు తెలిపారు.రాష్ట్రస్థాయి ఇంటర్ డిస్టిక్ చాంపియన్ షిప్ పోటీలలో భాగంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.. తెలంగాణ రాష్ట్ర హాండ్ బాల్ కాంపిటీషన్స్ లో ప్రతి ఒక విద్యార్థిని విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభా అందించాలని కోరారు..విద్యార్థులు మంత్రి మల్లారెడ్డి పుష్పగుచ్ఛం ఇచ్చి ఆహ్వానించారు..తెలంగాణ రాష్ట్రం క్రీడా విషయంలో ఎంతగానో ప్రోత్సాహాన్ని అందిస్తున్నట్లు ఆయన తెలిపారు..
బైట్...మల్లారెడ్డి..కార్మిక శాఖ మంత్రిBody:వంశీConclusion:7032401099
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.