ETV Bharat / state

అవసరమైతే కోర్టుకెక్కుతాం: మర్రి శశిధర్​రెడ్డి

ఈవీఎంల ట్యాపరింగ్​ వివాదాన్ని కాంగ్రెస్​ వదిలిపెట్టటం లేదు. దొరికిన ఏ చిన్న అవకాశాన్ని విడిచిపెట్టకుండా అధికారులపై ఒత్తిడి పెంచుతోంది.

author img

By

Published : Feb 2, 2019, 10:52 PM IST

అవసరమైతే కోర్టుకెక్కుతాం

నిబంధనలకు విరుద్ధంగా స్ట్రాంగ్ రూంలోని ఈవీఎంలను తెరిచిన వికారాబాద్ కలెక్టర్ ను సస్పెండ్ చేయాలని కాంగ్రెస్​ పార్టీ డిమాండ్​ చేసింది. పీసీసీ ఎన్నికల కమిటీ ఛైర్మన్​ మర్రి శశిధర్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధుల బృందం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్​ను కలిసి ఫిర్యాదు చేసింది. కలెక్టర్​ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని విజ్ఞప్తి చేసింది. అధికారులు చర్యలు తీసుకోపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని మర్రి శశిధర్ రెడ్డి తెలిపారు.

అవసరమైతే కోర్టుకెక్కుతాం
undefined

నిబంధనలకు విరుద్ధంగా స్ట్రాంగ్ రూంలోని ఈవీఎంలను తెరిచిన వికారాబాద్ కలెక్టర్ ను సస్పెండ్ చేయాలని కాంగ్రెస్​ పార్టీ డిమాండ్​ చేసింది. పీసీసీ ఎన్నికల కమిటీ ఛైర్మన్​ మర్రి శశిధర్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధుల బృందం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్​ను కలిసి ఫిర్యాదు చేసింది. కలెక్టర్​ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని విజ్ఞప్తి చేసింది. అధికారులు చర్యలు తీసుకోపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని మర్రి శశిధర్ రెడ్డి తెలిపారు.

అవసరమైతే కోర్టుకెక్కుతాం
undefined
Intro:tg_mbnr_06_02_hanman_bramosthavalu_av_g6
నాగర్ కర్నూలు జిల్లా ఉరుకొండపేట హనుమాన్ ఉత్స్వాలు ప్రారంభమయ్యాయి. భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం చుట్టూ వాహనాలతో ప్రదక్షిణలు చేశారు.


Body:ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు


Conclusion:వారం రోజులపాటు ఉత్సవాలు జరగనున్నాయి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.