ETV Bharat / state

వైభవంగా మార్కండేయ జయంతి ఉత్సవాలు

author img

By

Published : Feb 14, 2021, 6:54 PM IST

నారాయణగూడలోని పద్మశాలి భవన్​లో మార్కండేయ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మ్యాడం బాబూరావుతో పాటు పలువురు సభ్యులు పాల్గొన్నారు.

Markandeya Jayanti celebrations
ఘనంగా మార్కండేయ జయంతి ఉత్సవాలు

హైదరాబాద్​ నారాయణగూడలోని రాష్ట్ర పద్మశాలి భవన్​లో మార్కండేయ జయంతి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. స్వామి వారి చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీవర్స్ వెలిఫెర్ ట్రస్ట్ సామాజిక విభాగం ఆధ్వర్యంలోని ఈ వేడుకలు అందర్నీ ఆకర్షించాయి.

ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మ్యాడం బాబూరావుతో పాటు పలువురు భక్తులు పాల్గొన్నారు. ఏటా మార్కండేయ జయంతిని ఘనంగా నిర్వహిస్తామని అన్నారు. ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు సహకరించిన సంఘం సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.

హైదరాబాద్​ నారాయణగూడలోని రాష్ట్ర పద్మశాలి భవన్​లో మార్కండేయ జయంతి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. స్వామి వారి చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీవర్స్ వెలిఫెర్ ట్రస్ట్ సామాజిక విభాగం ఆధ్వర్యంలోని ఈ వేడుకలు అందర్నీ ఆకర్షించాయి.

ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మ్యాడం బాబూరావుతో పాటు పలువురు భక్తులు పాల్గొన్నారు. ఏటా మార్కండేయ జయంతిని ఘనంగా నిర్వహిస్తామని అన్నారు. ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు సహకరించిన సంఘం సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.

ఇదీ చదవండి: హైదరాబాద్‌ యూటీపై క్లారిటీ ఇచ్చిన కిషన్‌రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.