లాక్డౌన్ నేపథ్యంలో పేదల పరిస్థితి దారుణంగా ఉంది... ఒక్క పూట తిండి కోసం వారు నానా తంటాలు పడాల్సిన పరిస్థితి నెలకొంది. అలాంటి విపత్కర పరిస్థితుల్లో మహంకాళి పోలీసులు అన్నార్తుల ఆకలి తీరుస్తున్నారు. మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న 50 మంది పేదలు, యాచకులకు ఆహారం పంపిణీ చేశారు. లాక్డౌన్లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని పోలీసులకు సహకరించాలని కోరారు.
ఇదీ చూడండి: 'అప్పుడే చర్యలు తీసుకుంటే పరిస్థితి బాగుండేది'