ETV Bharat / state

'ఉద్యోగాల కల్పనలో తెరాస ప్రభుత్వం విఫలమైంది'

author img

By

Published : Feb 6, 2021, 4:04 PM IST

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఓయూ విద్యార్థి సంఘాల నాయకులు బయలుదేరారు. తెరాస ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు ప్రొఫెసర్ కోదండరాంని గెలిపించాలని కోరారు.

Leaders of OU student unions have left for the joint Warangal district as part of the MLC election campaign
'ఉద్యోగాల కల్పనలో తెరాస ప్రభుత్వం విఫలమైంది'

ఓయూ విద్యార్థి సంఘాల నాయకులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రొఫెసర్ కోదండరాంను గెలిపించాలని విస్తృత ప్రచారం చేపట్టారు. ఓయూ విద్యార్థి సంఘాల నాయకులు ఉమ్మడి వరంగల్ జిల్లాకు బయలుదేరారు.

తెరాస ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించాడానికి వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రొఫెసర్ కోదండరాంని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.

ఓయూ విద్యార్థి సంఘాల నాయకులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రొఫెసర్ కోదండరాంను గెలిపించాలని విస్తృత ప్రచారం చేపట్టారు. ఓయూ విద్యార్థి సంఘాల నాయకులు ఉమ్మడి వరంగల్ జిల్లాకు బయలుదేరారు.

తెరాస ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించాడానికి వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రొఫెసర్ కోదండరాంని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: ఆ బామ్మ సంగీతానికి ఎవరి మనసైనా కరగాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.