ETV Bharat / state

కమ్యూనిటిహాలే... డంపింగ్​ యార్డ్​ - డంపింగ్​ యార్డుగా మారిన గాంధీ కమ్యూనిటీ హాల్

సికింద్రాబాద్​ తిరుమలగిరిలో డంపింగ్​ యార్డ్​గా మారిన కమ్యూనిటిహాల్​ను వెంటనే తొలగించి తిరిగి దానికి పూర్వవైభవం తీసుకురావాలని  కంటోన్మెంట్​ ప్రజలు ధర్నా చేపట్టారు.

కమ్యూనిటిహాలే... డంపింగ్​ యార్డ్​
author img

By

Published : Sep 15, 2019, 10:39 PM IST

సికింద్రాబాద్​ కంటోన్మెంట్​ నియోజకవర్గంలోని తిరుమలగిరిలో ఉన్న డంపింగ్​ యార్డ్​ వల్ల ప్రజలకు అనేక తీవ్ర విషజ్వరాలు ప్రబలుతున్నాయని తెరాస నాయకుడు రవీంద్రగుప్త ధర్నా చేపట్టారు. డంపింగ్​ యార్డుగా మారిన గాంధీ కమ్యూనిటీ హాల్​కు పునర్నిర్మాణ పనులు చేపట్టి పునర్వైభవం తీసుకురావాలని డిమాండ్​ చేశారు. ఈ సమస్యను పలు మార్లు అధికారులకు, కంటోన్మెంట్​ సీఈవో దృష్టికి తీసుకెళ్లిన ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

డంపింగ్​ యార్డుగా మారిన కమ్యూనిటీ హాల్​ సమస్య పై ప్రజల ఆందోళన

ఇదీ చూడండి: ఆదర్శ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఈ 'కంగ్టి' పీహెచ్​సీ

సికింద్రాబాద్​ కంటోన్మెంట్​ నియోజకవర్గంలోని తిరుమలగిరిలో ఉన్న డంపింగ్​ యార్డ్​ వల్ల ప్రజలకు అనేక తీవ్ర విషజ్వరాలు ప్రబలుతున్నాయని తెరాస నాయకుడు రవీంద్రగుప్త ధర్నా చేపట్టారు. డంపింగ్​ యార్డుగా మారిన గాంధీ కమ్యూనిటీ హాల్​కు పునర్నిర్మాణ పనులు చేపట్టి పునర్వైభవం తీసుకురావాలని డిమాండ్​ చేశారు. ఈ సమస్యను పలు మార్లు అధికారులకు, కంటోన్మెంట్​ సీఈవో దృష్టికి తీసుకెళ్లిన ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

డంపింగ్​ యార్డుగా మారిన కమ్యూనిటీ హాల్​ సమస్య పై ప్రజల ఆందోళన

ఇదీ చూడండి: ఆదర్శ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఈ 'కంగ్టి' పీహెచ్​సీ

Intro:సికింద్రాబాద్ యాంకర్ ...కంటోన్మెంట్ లో విషజ్వరాలు ప్రబలుతున్నాయి.. డెంగ్యూ వ్యాధితో కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలో ఇద్దరు ఇప్పటికే మృతి చెందగా మరి కొందరు డెంగీ లక్షణాలతో బాధపడుతూ ఆసుపత్రి పాలయ్యారు.. .తిరుమలగిరి లో ఉన్న మహాత్మాగాంధీ కమ్యూనిటీ హాల్ వద్ద డంపింగ్ యార్డ్ ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ టిఆర్ఎస్ నాయకుడు రవీంద్ర గుప్త ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డెంగ్యూ విష జ్వరాలను నియంత్రించాలంటే డంపింగ్ యార్డులను ఇక్కడ నుండి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు..గతంలో ఈ కమ్యూనిటీ హాలు పరిశుభ్రంగా ఉంటూ ఎంతో మందికి ఉపయోగపడే లేదని ఆయన అన్నారు..ప్రస్తుతం కమ్యూనిటీ హాల్ లో వినియోగించకుండా పూర్తిగా చెత్త వేయడానికి డంపింగ్ యార్డ్ లో మార్చి వేశారని ఆయన ఆరోపించారు..కమ్యూనిటీ హాలు చుట్టూ వైపులా దాదాపు వందల మంది నివాసం ఉంటున్నారని చెత్త వేయడం వల్ల అపరిశుభ్రత వల్ల డెంగ్యూ వారికి వచ్చే అవకాశాలు ఉన్నాయని అన్నారు..డంపింగ్ యార్డ్ యొక్క సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి కంటోన్మెంట్ సీఈవో దృష్టికి తీసుకెళ్లిన ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని వారు పట్టించుకున్న పాపాన పోలేదని ఆయన అన్నారు..స్థానిక ప్రజాప్రతినిధులు వెంటనే ఈ సమస్యను పరిష్కరించేందుకు చొరవ చూపాలని ఆయన డిమాండ్ చేశారు..పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్న డంపింగ్ యార్డ్ గా మారిన గాంధీ కమ్యూనిటీ హాల్ కు పునర్నిర్మాణానికి చేపట్టి నూతనంగా తీర్చిదిద్దాలని ఆయన వెల్లడించారు...బైట్ ..రంగా రవీంద్ర గుప్త తెరాస నాయకుడుBody:వంశీConclusion:7032401099
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.