ETV Bharat / state

చెన్నైకి నీటి సరఫరా కోసం సమావేశం కానున్న కృష్ణా బోర్డు - krishna rive board meeting to supply water to chennai

చెన్నైకి కృష్ణా జలాల సరఫరా కోసం జులై 20 నుంచి 24 మధ్య దృశ్యమాధ్యమ సమీక్ష ద్వారా సమావేశాన్ని నిర్వహించేందుకు బోర్డు సన్నద్ధమైంది. ఈ మేరకు మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, తమిళనాడు రాష్ట్రాల అధికారులకు బోర్డు లేఖ రూపంలో సమాచారమిచ్చింది.

krishna rive board meeting to supply water to chennai
చెన్నైకి నీటి సరఫరా కోసం సమావేశం కానున్న కృష్ణా బోర్డు
author img

By

Published : Jul 9, 2020, 6:16 AM IST

చెన్నైకి కృష్ణా జలాల సరఫరా కోసం జులై నాలుగో వారంలో నదీ యాజమాన్య బోర్డు కమిటీ సమావేశం కానుంది. నాలుగో వారంలో 20 నుంచి 24 మధ్య దృశ్యమాధ్యమ సమీక్ష ద్వారా సమావేశాన్ని నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, తమిళనాడు రాష్ట్రాల అధికారులకు బోర్డు సమాచారమిచ్చింది.

ఆయా రాష్ట్రాలు సమావేశాని హాజరుకావాలంటూ కృష్ణా బోర్డు సభ్యకార్యదర్శి హరకేష్​ మీనా లేఖ రాశారు. సమావేశం కోసం ఈ నెల 13 లోగా ఎజెండా అంశాలను పంపాలని వారిని కోరారు. కర్ణాటక లేఖలపై అభిప్రాయాలను కూడా చెప్పాలని మిగతా రాష్ట్రాలకు సూచించారు.

చెన్నైకి కృష్ణా జలాల సరఫరా కోసం జులై నాలుగో వారంలో నదీ యాజమాన్య బోర్డు కమిటీ సమావేశం కానుంది. నాలుగో వారంలో 20 నుంచి 24 మధ్య దృశ్యమాధ్యమ సమీక్ష ద్వారా సమావేశాన్ని నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, తమిళనాడు రాష్ట్రాల అధికారులకు బోర్డు సమాచారమిచ్చింది.

ఆయా రాష్ట్రాలు సమావేశాని హాజరుకావాలంటూ కృష్ణా బోర్డు సభ్యకార్యదర్శి హరకేష్​ మీనా లేఖ రాశారు. సమావేశం కోసం ఈ నెల 13 లోగా ఎజెండా అంశాలను పంపాలని వారిని కోరారు. కర్ణాటక లేఖలపై అభిప్రాయాలను కూడా చెప్పాలని మిగతా రాష్ట్రాలకు సూచించారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.